Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేనిక్కడే వుంటా రమ్మను అంటున్న సైంథవ్‌ (video)

Webdunia
బుధవారం, 25 జనవరి 2023 (13:24 IST)
Venkatesh-saidhav
వెంకటేష్‌ తాజా సినిమాకు సైంథవ్‌ అనే టైటిల్‌ ఖరారు చేశారు. ఈ చిత్రానికి సంబంధించిన గ్లింప్‌ను ఈరోజు విడుదల చేశారు. దర్శకుడు శైలేష్‌ కొలను దర్శకత్వం వహించిన ఈ సినిమా వెంకటేష్‌కు 75వ సినిమా. నీహారిక ఎంటర్‌టైన్‌మెంట్‌పై రూపొందుతోంది. ఇందులో వెంకటేష్  నడచుకుంటూ బైక్‌ దగ్గరకు వస్తాడు. అక్కడ సీటుపై బాక్స్‌లో ఐస్‌లో వున్న ఓ ఇంజక్షన్‌ లాంటిది తీసి పట్టుకుని నడుచుకుంటూ వెళతాడు. ఒకచేత్తో గన్‌ కూడా వుంటుంది. అలా నడుచుకుంటూ వచ్చి ‘నేను ఇక్కడే వుంటాను. ఎక్కడికి వెళ్ళను. రమ్మను..’ అంటూ పలికే డైలాగ్‌తో ఎండ్‌ అవుతుంది. అతని ఎదురుగా కొందరు చనిపోయి వుంటారు. 
 
ఇలా సరికొత్తగా వున్న ఈ గ్లింప్‌ వెంకటేష్‌తో చేసిన యాక్షన్‌ సినిమాగా కనిపిస్తుంది. ఈ సినిమా ఈనెల 26నుంచి షూటింగ్‌ కంటెన్యూగా సాగనుంది. వెంకటేష్‌కు పాన్‌ ఇండియా సినిమాగా వుండబోతోంది. ఐదు భాషల్లో ఈ సినిమా విడుదల కాబోతుంది.


 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బాత్‌ రూమ్‌కు తీసుకెళ్లి కుక్కను చంపేసిన ప్రయాణికురాలు

కూటమి ప్రభుత్వం నాపై కక్షకట్టింది ... న్యాయపరంగా ఎదుర్కొంటా : విడదల రజనీ

వైకాపాను ఖాళీ చేయడమే కూటమి లక్ష్యం : సోము వీర్రాజు

కుషాయిగూడలో చెత్తకుప్పలో పేలుడు.. కార్మికుడి మృతి (Video)

భార్యపై అనుమానం.. మూడున్నరేళ్ల బిడ్డను చంపేసిన టెక్కీ!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు ఏమిటి?

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

తర్వాతి కథనం
Show comments