Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేనిక్కడే వుంటా రమ్మను అంటున్న సైంథవ్‌ (video)

Webdunia
బుధవారం, 25 జనవరి 2023 (13:24 IST)
Venkatesh-saidhav
వెంకటేష్‌ తాజా సినిమాకు సైంథవ్‌ అనే టైటిల్‌ ఖరారు చేశారు. ఈ చిత్రానికి సంబంధించిన గ్లింప్‌ను ఈరోజు విడుదల చేశారు. దర్శకుడు శైలేష్‌ కొలను దర్శకత్వం వహించిన ఈ సినిమా వెంకటేష్‌కు 75వ సినిమా. నీహారిక ఎంటర్‌టైన్‌మెంట్‌పై రూపొందుతోంది. ఇందులో వెంకటేష్  నడచుకుంటూ బైక్‌ దగ్గరకు వస్తాడు. అక్కడ సీటుపై బాక్స్‌లో ఐస్‌లో వున్న ఓ ఇంజక్షన్‌ లాంటిది తీసి పట్టుకుని నడుచుకుంటూ వెళతాడు. ఒకచేత్తో గన్‌ కూడా వుంటుంది. అలా నడుచుకుంటూ వచ్చి ‘నేను ఇక్కడే వుంటాను. ఎక్కడికి వెళ్ళను. రమ్మను..’ అంటూ పలికే డైలాగ్‌తో ఎండ్‌ అవుతుంది. అతని ఎదురుగా కొందరు చనిపోయి వుంటారు. 
 
ఇలా సరికొత్తగా వున్న ఈ గ్లింప్‌ వెంకటేష్‌తో చేసిన యాక్షన్‌ సినిమాగా కనిపిస్తుంది. ఈ సినిమా ఈనెల 26నుంచి షూటింగ్‌ కంటెన్యూగా సాగనుంది. వెంకటేష్‌కు పాన్‌ ఇండియా సినిమాగా వుండబోతోంది. ఐదు భాషల్లో ఈ సినిమా విడుదల కాబోతుంది.


 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments