Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలకృష్ణ 'వీరసింహారెడ్డి'కి సెన్సార్ పూర్తి - యూఏ సర్టిఫికేట్ మంజూరు

Webdunia
సోమవారం, 9 జనవరి 2023 (20:09 IST)
నటసింహం నందమూరి బాలకృష్ణ - శృతిహాసన్ జంటగా నటించిన చిత్రం "వీరసింహారెడ్డి". వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్ర పోషించారు. దునియా విజయ్ ప్రతినాయకుడు. గోపీచంద్ మలినేని దర్శకుడు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానరుపై నిర్మించారు. ఈ నెల 12వ తేదీన విడుదలకానుంది. ఈ నేపథ్యంలో సోమవారం ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది.
 
ఈ చిత్రాన్ని చూసిన సెన్సార్ సభ్యులు యూఏ సర్టిఫికేట్‌ను మంజూరు చేశారు. థమన్ సంగీతం అందించిన ఈ చిత్రం ప్రీరిలీజ్ ఈవెంట్ ఇటీవల ఒంగోలు వేదికగా జరిగింది. మరోవైపు, ఈ మూవీ ట్రైలర్‌కు మంచి స్పందన వచ్చింది. బాలకృష్ణ చెప్పిన డైలాగులు అభిమానలను ఉర్రూతలూగిస్తున్నాయి. సినిమాపై అంచనాలను మరింత పెంచేశాయి. కర్నూలు ఫ్యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రంగారెడ్డి ఫామ్ హౌస్ పార్టీలో మాదకద్రవ్యాల వినియోగం.. 51మంది ఆఫ్రికన్ జాతీయులు అరెస్ట్

Heavy Rains: కేరళలో రోజంతా భారీ వర్షాలు.. పెరిగిన జలాశయాలు.. వరదలు

Vana Durgamma: భారీ వరదలు.. నీట మునిగిన ఏడుపాయల వన దుర్గమ్మ ఆలయం

ఒడిశాలో ఆస్తి వివాదం- 42 ఏళ్ల వ్యక్తికి పెట్రోల్ పోసి నిప్పంటించిన సవతి తల్లి

Pregnant Woman : గర్భిణీ స్త్రీ ఉరేసుకుని ఆత్మహత్య.. కారణం ఎవరో తెలుసా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments