Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవన్‌‍ ఆ సీన్‌ను పండిస్తే.. శింబు కామెడీతో పగలబడి నవ్వించాడు..

Webdunia
మంగళవారం, 5 ఫిబ్రవరి 2019 (12:10 IST)
త్రివిక్రమ్ - పవన్ కళ్యాణ్ కాంబినేషన్లో విడదలై సూపర్ హిట్ అయిన అత్తారింటికి దారేది సినిమా ఇటీవల తమిళంలో రీమేక్ చేయబడింది. 'వందా రాజాదాన్ వరువె' పేరుతో ఫిబ్రవరి 1న తమిళనాడులో విడుదలైన ఈ సినిమాలో శింబు హీరోగా నటించాడు.
 
అత్తారింటికి దారేది సినిమాలో పవన్ అద్భుతమైన నటన కనబరిచాడు. తన కెరీర్‌లోనే చెప్పుకోదగ్గ నటనను ప్రదర్శించాడు. చివరలో రైల్వేస్టేషన్‌లో వచ్చే క్లైమాక్స్ సీన్ ఈ సినిమాకు హైలెట్ అని చెప్పుకోవాలి. ఇందులో పవన్ హావభావాలు, చాలా బాగున్నాయని ప్రశంసలు వెల్లువెత్తాయి.
 
అయితే ఇదే సీన్‌ను శింబు తమిళంలో కామెడీ చేసి పడేసాడు. తెలుగులో ఈ సీన్ వచ్చినప్పుడు ప్రేక్షకులు సీరియస్‌గా చూస్తే, తమిళంలో ఈ సీన్ చూసి ప్రేక్షకులు నవ్వుతున్నారట. ఇందులో అత్తయ్యగా నటించిన రమ్యకృష్ణతో శింబు డైలాగులు చెప్తుంటే జనం కామెడీ సీన్ లెక్క పగలబడి నవ్వుకున్నారట.
 
ఇప్పటికే ఈ సీన్ వీడియోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. దీని మీద ట్రోలింగ్స్ కూడా ఎక్కువయ్యాయి. తెలుగు, తమిళ వెర్షన్‌లను కంపేర్ చేస్తూ రూపొందించిన వీడియోలను చూసి జనం నవ్వుకుంటున్నారట.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇరాన్ టీవీ స్టూడియోపై ఇజ్రాయెల్ వైమానిక దాడి- లైవ్‌లోనే యాంకర్ పరుగులు (video)

Camel on Expressway: ఎక్స్‌ప్రెస్‌వేపై ఒంటెపై స్వారీ చేస్తూ కనిపించిన మందుబాబు..(Video)

చిట్టి నాయుడు రాసిచ్చిన ప్రశ్నలో అటూ ఇటూ తిప్పి అడిగారు : కేటీఆర్

RK Roja: నటి మీనా, కళా మాస్టర్‌తో శ్రీవారిని దర్శించుకున్న నటి రోజా.. ఏం మొక్కుకున్నారో?

Cockpit Voice Recorder: అహ్మదాబాద్ విమాన ప్రమాదం.. కాక్‌పిట్ వాయిస్ రికార్డర్ రికవరీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments