Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీఆర్పీఎఫ్ జవాన్ల మరణం వ్యక్తిగతంగా తీరని లోటు : విక్కీ కౌశల్

Webdunia
ఆదివారం, 17 ఫిబ్రవరి 2019 (15:17 IST)
జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని పూల్వామా జిల్లాలో జరిగిన ఉగ్రదాడిలో జవాన్లు ప్రాణాలు కోల్పోవడం వ్యక్తిగతంగా తీరని లోటని బాలీవుడ్ నటుడు విక్కీ కౌశల్ ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్ర శిబిరాలపై భారత్ జరిపిన సర్జికల్ స్ట్రైక్స్‌ ఆధారంగా చేసుకుని తీసిన చిత్రం యురి. ఈ చిత్రంలో విక్కీ కౌశల్ ఆవేదన వ్యక్తంచేశాడు. 
 
దీనిపై ఆయన పుల్వామా జిల్లాలో ఉగ్రవాదులు జరిపిన పేలుడులో జవాన్ల మరణం వ్యక్తిగతంగా తనకు తీరని లోటన్నాడు. విక్కీ కౌశల్ మీడియాతో మాట్లాడుతూ, ఉగ్రవాద సమస్యకు చెక్ పెట్టేలా వారికి తగిన సమాధానమివ్వాలని అభిప్రాయపడ్డాడు. 
 
దేశవ్యాప్తంగా ప్రజలంతా ఏకతాటిపైకి వచ్చి జవాన్ల కుటుంబాలకు మానసిక స్థైర్యాన్ని ఇవ్వాలని, జవాన్ల ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థనలు చేయాలని కోరాడు. అమరజవాన్ల కుటుంబాలకు ఆర్థికంగా కూడా ప్రజలంతా మద్దతుగా నిలబడాల్సిన అవసరముందని చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

లిఫ్ట్‌ పేరుతో నమ్మించి... జర్మనీ యువతిపై అత్యాచారం

భారత్ కంటే పాకిస్తాన్ సేఫ్ ప్లేసా? యోవ్, ఏందయ్యా ఇదీ?!!

తెలంగాణ టీడీపీ చీఫ్‌గా నందమూరి సుహాసిని.. చంద్రబాబు ప్లాన్ ఏంటి..?

చెప్పపెట్టకుండా బయటకు ఎందుకు వెళ్లారే దొంగముండల్లారా... లేడీ ప్రిన్సిపాల్ బూతులు (Video)

నోబెల్ శాంతి బహుమతి కోసం ఇమ్రాన్ ఖాన్ పేరు నామినేట్!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

తర్వాతి కథనం
Show comments