Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీఆర్పీఎఫ్ జవాన్ల మరణం వ్యక్తిగతంగా తీరని లోటు : విక్కీ కౌశల్

Webdunia
ఆదివారం, 17 ఫిబ్రవరి 2019 (15:17 IST)
జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని పూల్వామా జిల్లాలో జరిగిన ఉగ్రదాడిలో జవాన్లు ప్రాణాలు కోల్పోవడం వ్యక్తిగతంగా తీరని లోటని బాలీవుడ్ నటుడు విక్కీ కౌశల్ ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్ర శిబిరాలపై భారత్ జరిపిన సర్జికల్ స్ట్రైక్స్‌ ఆధారంగా చేసుకుని తీసిన చిత్రం యురి. ఈ చిత్రంలో విక్కీ కౌశల్ ఆవేదన వ్యక్తంచేశాడు. 
 
దీనిపై ఆయన పుల్వామా జిల్లాలో ఉగ్రవాదులు జరిపిన పేలుడులో జవాన్ల మరణం వ్యక్తిగతంగా తనకు తీరని లోటన్నాడు. విక్కీ కౌశల్ మీడియాతో మాట్లాడుతూ, ఉగ్రవాద సమస్యకు చెక్ పెట్టేలా వారికి తగిన సమాధానమివ్వాలని అభిప్రాయపడ్డాడు. 
 
దేశవ్యాప్తంగా ప్రజలంతా ఏకతాటిపైకి వచ్చి జవాన్ల కుటుంబాలకు మానసిక స్థైర్యాన్ని ఇవ్వాలని, జవాన్ల ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థనలు చేయాలని కోరాడు. అమరజవాన్ల కుటుంబాలకు ఆర్థికంగా కూడా ప్రజలంతా మద్దతుగా నిలబడాల్సిన అవసరముందని చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇంజనీరింగ్ విద్యార్థినిపై అత్యాచారం... ఎక్కడ?

18న రాష్ట్ర పర్యటనకు వస్తున్న హోం మంత్రి అమిత్ షా.. ఎందుకో తెలుసా?

కల్లు రెండు గుటకలు వేయగానే నోటికాడికి వచ్చిన కట్లపాము...

ఏకాంతంగా ఉన్నపుడు వీడియో తీసేందుకు నిరాకరించన వ్యభిచారిణి.. చంపేసిన కామాంధులు...

తన కుమారుడిని ఓపెన్ ఏఐ హత్య చేసింది : తల్లి పూర్ణమ రావు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

HMPV వ్యాధి నిరోధించేందుకు చిట్కాలు

శిశువు గుండె భాగంలోకి వెళ్లిపోయిన లివర్, కిడ్నీలు, పేగులు: ప్రాణాల‌ను కాపాడిన లిటిల్ స్టార్- షీ ఉమెన్- చిల్డ్రన్ హాస్పిటల్‌

కిడ్నీలను డ్యామేజ్ చేసే అలవాట్లు, ఏంటవి?

పచ్చి బఠానీలు తింటే కలిగే ప్రయోజనాలు

సర్వరోగ నివారిణి తులసి రసం తాగితే?

తర్వాతి కథనం
Show comments