Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉమామహేశ్వరి మరణం బాధాకరం- తలసాని శ్రీనివాస్

Webdunia
మంగళవారం, 2 ఆగస్టు 2022 (20:20 IST)
Talasani at umameshwari house
దివంగ‌త ఎన్‌.టి.ఆర్‌. చివ‌రి కుమార్తె ఉమామహేశ్వరి మ‌ర‌ణించిన విష‌యం తెలిసిందే. ఆత్మ‌హ‌త్య చేసుకోవ‌డంతో ఉస్మానియా ఆసుప‌త్రికి త‌ర‌లించి తిరిగి భౌతిక దేహాన్ని జూబ్లీహిల్స్‌లోని ఆమె నివాసంకు మంగ‌ళ‌వారంనాడు త‌ర‌లించారు. ఈ సంద‌ర్భంగా చిత్ర‌రంగంలోని ప్ర‌ముఖులు, రాజ‌కీయ నాయ‌కులు ఆమెకు నివాళుల‌ర్పించారు.
 
Talasani, nara lokesh
తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్  నేడు జూబ్లీహిల్స్ లోని నివాసంలో ఉమామహేశ్వరి పార్దీవదేహం పై పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంత‌రం ఆయ‌న మాట్లాడుతూ, ఉమా మహేశ్వరి అంటే నందమూరి తారకరామారావు గారికి అధిక ప్రేమ అని తెలిపారు. ఉమా మహేశ్వరి మృతి పట్ల సంతాపం ప్రకటిస్తూ ఆమె కుటుంబ సభ్యులకు మనోధైర్యం కల్పించాలని భగవంతుడిని ప్రార్తిస్తున్నాన‌ని తెలిపారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రీల్స్ కోసం యమునా నది ఒడ్డున బాలికలు నీటితో చెలగాటం: మునిగిపోయి ఆరుగురు మృతి

పేద విద్యార్ధిని చదువుకు సాయిదత్త పీఠం చేయూత

వైసిపి వెన్నుపోటు దినం: బొత్సకు ఏమైంది? ఎందుకలా పడిపోయారు (video)

Wajahat Khan: శర్మిష్ట అరెస్టుకు కారణమైన వ్యక్తి.. ఎక్కడ? ఎఫ్ఐఆర్ నమోదు

రాజోలిలో ఇథనాల్ చిచ్చు... తిరగబడిన రైతుబిడ్డ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments