Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉమామహేశ్వరి మరణం బాధాకరం- తలసాని శ్రీనివాస్

Webdunia
మంగళవారం, 2 ఆగస్టు 2022 (20:20 IST)
Talasani at umameshwari house
దివంగ‌త ఎన్‌.టి.ఆర్‌. చివ‌రి కుమార్తె ఉమామహేశ్వరి మ‌ర‌ణించిన విష‌యం తెలిసిందే. ఆత్మ‌హ‌త్య చేసుకోవ‌డంతో ఉస్మానియా ఆసుప‌త్రికి త‌ర‌లించి తిరిగి భౌతిక దేహాన్ని జూబ్లీహిల్స్‌లోని ఆమె నివాసంకు మంగ‌ళ‌వారంనాడు త‌ర‌లించారు. ఈ సంద‌ర్భంగా చిత్ర‌రంగంలోని ప్ర‌ముఖులు, రాజ‌కీయ నాయ‌కులు ఆమెకు నివాళుల‌ర్పించారు.
 
Talasani, nara lokesh
తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్  నేడు జూబ్లీహిల్స్ లోని నివాసంలో ఉమామహేశ్వరి పార్దీవదేహం పై పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంత‌రం ఆయ‌న మాట్లాడుతూ, ఉమా మహేశ్వరి అంటే నందమూరి తారకరామారావు గారికి అధిక ప్రేమ అని తెలిపారు. ఉమా మహేశ్వరి మృతి పట్ల సంతాపం ప్రకటిస్తూ ఆమె కుటుంబ సభ్యులకు మనోధైర్యం కల్పించాలని భగవంతుడిని ప్రార్తిస్తున్నాన‌ని తెలిపారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Hailstorm: తెలంగాణలో తీవ్రమైన వడగళ్ల వానలు.. తీవ్ర నష్టం.. దెబ్బతిన్న మామిడి తోటలు

కండోమ్‌లలో రూ.11 కోట్ల విలువైన లిక్విడ్ కొకైన్.. బ్రెజిల్ మహిళా ప్రయాణీకురాలి లగేజీలో?

Girl kills Boy: బెర్రీలు తెస్తానని చెప్పి.. నాలుగేళ్ల బాలుడిని హతమార్చిన 13 ఏళ్ల బాలిక

వడను పంచుకున్న సీఎం చంద్రబాబు దంపతులు (video)

మంత్రి ఫరూఖ్‌కు భార్యావియోగం... చంద్రబాబు - పవన్ సంతాపం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments