Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉమామహేశ్వరి మరణం బాధాకరం- తలసాని శ్రీనివాస్

Webdunia
మంగళవారం, 2 ఆగస్టు 2022 (20:20 IST)
Talasani at umameshwari house
దివంగ‌త ఎన్‌.టి.ఆర్‌. చివ‌రి కుమార్తె ఉమామహేశ్వరి మ‌ర‌ణించిన విష‌యం తెలిసిందే. ఆత్మ‌హ‌త్య చేసుకోవ‌డంతో ఉస్మానియా ఆసుప‌త్రికి త‌ర‌లించి తిరిగి భౌతిక దేహాన్ని జూబ్లీహిల్స్‌లోని ఆమె నివాసంకు మంగ‌ళ‌వారంనాడు త‌ర‌లించారు. ఈ సంద‌ర్భంగా చిత్ర‌రంగంలోని ప్ర‌ముఖులు, రాజ‌కీయ నాయ‌కులు ఆమెకు నివాళుల‌ర్పించారు.
 
Talasani, nara lokesh
తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్  నేడు జూబ్లీహిల్స్ లోని నివాసంలో ఉమామహేశ్వరి పార్దీవదేహం పై పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంత‌రం ఆయ‌న మాట్లాడుతూ, ఉమా మహేశ్వరి అంటే నందమూరి తారకరామారావు గారికి అధిక ప్రేమ అని తెలిపారు. ఉమా మహేశ్వరి మృతి పట్ల సంతాపం ప్రకటిస్తూ ఆమె కుటుంబ సభ్యులకు మనోధైర్యం కల్పించాలని భగవంతుడిని ప్రార్తిస్తున్నాన‌ని తెలిపారు.
 

సంబంధిత వార్తలు

వైఎస్ జగన్ అనే నేను... జూన్ 9న ఉదయం 9.38 గంటలకు విశాఖలో ప్రమాణ స్వీకారం...

పోస్ట్ పోల్ సర్వే.. టీడీపీ కూటమి విజయం.. వైకాపాకు ఆ ప్రాంతాల్లో పట్టు

ఒకవైపు ఓడిపోతున్నా, చివరి రౌండ్ల వరకూ చూడంటారు, హహ్హహ్హ: ప్రశాంత్ కిషోర్

చీరకట్టులో స్పోర్ట్స్ ‌బైకుపై దూసుకెళ్లిన వరంగల్ ఆంటీ ... అవాక్కమైన మగరాయుళ్లు!! (Video Viral)

ఛత్తీస్‌గఢ్‌లో లోయలోపడిన వాహనం - 17 మంది మృతి

కిడ్నీలకు మేలు చేసే చింతచిగురు, ఇంకా ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

శరీరంలో యూరిక్ యాసిడ్‌కు బైబై చెప్పాలంటే.. ఇవి వద్దే వద్దు..

ఈ 8 పండ్లను రాత్రి భోజనం చేసిన తర్వాత తీసుకోకూడదట

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments