నన్ను అత్యాచార సన్నివేశంలో నటించమన్నారు.. భయమేసి పారిపోయా..

Webdunia
శుక్రవారం, 15 నవంబరు 2019 (14:49 IST)
దేశ వ్యాప్తంగా ''మీటూ'' సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. మీటూ ఉద్యమంలో భాగంగా కొందరు హీరోయిన్లు గతంలో తామెదుర్కొన్న లైంగిక వేధింపుల గురించి బయటపెట్టారు. తాజాగా ఉజ్జా చమన్  హీరోయిన్ మాన్వి గగ్రూ తానెదుర్కొన్న అనుభవం గురించి తాజాగా వెల్లడించింది. ఓ సినిమాలో అవకాశం కోసం నేను ఆడిషన్స్‌కు వెళ్లాను. ఆడిషన్స్‌లో భాగంగా నన్ను అత్యాచార సన్నివేశంలో నటించమని అడిగారు
 
ఆ సీన్‌లో బాగా నటిస్తే సినిమాలో అవకాశం కల్పిస్తామన్నారు. అక్కడి గదిలో మంచం ఉంది. దాని పక్కన ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. అక్కడి వాతావరణం చూసి నాకు భయమేసింది. దాంతో నేను వెనక్కి తిరిగి చూడకుండా బయటకు పరుగులు పరుగుతీశాన'ని మాన్వి చెప్పింది.
 
ఇకపోతే.. మాన్వి ''ఉజ్జా చమన్'' చిత్రంలో నటించి గుర్తింపు పొందింది. ఈ చిత్రంలో ఎక్కువ బరువు, లావుగా ఉన్న అమ్మాయిగా కనిపించిన మాన్వి బట్టతల ఉన్న హీరోను ఇష్టపడే అమ్మాయిగా నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. సన్నీసింగ్ హీరోగా నటించిన ఈ సినిమాకు అభిషేక్ పాథక్ దర్శకత్వం వహించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కల్తీ నెయ్యి కేసు: తితిదే జీఎం కె సుబ్రహ్మణ్యం అరెస్ట్, వైవీ సుబ్బారెడ్డిని కూడానా?

సైక్లోన్ దిత్వా వచ్చేస్తోంది.. తమిళనాడులో భారీ వర్షాలు.. శనివారం నాటికి..

కేటీఆర్ ఐరన్ లెగ్.. అందుకే కవిత పార్టీ నుంచి వెళ్లిపోవాల్సి వచ్చింది.. కడియం శ్రీహరి

మైండ్‌లెస్ మాటలు మాట్లాడేవారు ఉపముఖ్యమంత్రులవుతున్నారు: జగదీష్ రెడ్డి (video)

ఆరోగ్యానికే కాదు.. పెళ్ళిళ్లకు కూడా ఇన్సూరెన్స్.... ఎట్టెట్టా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలిఫోర్నియా బాదంతో రెండు సూపర్‌ఫుడ్ రెసిపీలతో శీతాకాలపు ఆరోగ్యం ప్రారంభం

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

తర్వాతి కథనం