Webdunia - Bharat's app for daily news and videos

Install App

అగ్రహీరోల అభిమానుల మధ్య ట్విట్టర్ వార్

Webdunia
గురువారం, 10 ఫిబ్రవరి 2022 (16:26 IST)
తెలుగు, తమిళ చిత్రపరిశ్రమకు చెందిన ఇద్దరు అగ్ర హీరోల మధ్య ట్విట్టర్ యుద్ధమొదలైంది. ఈ నెల 14వ తేదీన హీరో మహేష్ బాబు నటించిన సర్కారు వారి పాట చిత్రం మొదటి పాట విడుదల కానుంది. అదే రోజున తమిళ హీరో విజయ్ నటించిన "బీస్ట్" సింగిల్ కూడా విడుదలకానుంది. దీంతో తమతమ హీరోల పాటను సంతోషంగా ఆలకించాల్సిన ఈ ఇద్దరు హీరోల అభిమానులు ట్విట్టర్ వేదికగా మాటల యుద్ధానికి దిగారు. 
 
యూట్యూబ్‌లో 'బీస్ట్‌' ట్రాక్స్ లైక్స్‌ను పెంచడానికి విజయ్ అభిమానులు బాట్స్‌ను ఉపయోగిస్తారని, మహేష్ ఫ్యాన్స్ ఆరోపించారు. దాంతో విజయ్ అభిమానులు మహేష్ ఫ్యాన్స్ ఫౌల్ క్రై చేస్తున్నారంటూ దండయాత్ర ప్రారంభించారు. ఈ ఇద్దరి ఫ్యాన్స్ మధ్య ట్వీట్ వార్ తీవ్రరూపం దాల్చి ఆపై నెగెటివ్ ట్రెండ్స్‌తో దాడి మొదలుపెట్టారు. 
 
నిజానికి ఈ రెండు సినిమాల పాటలు వినడానికి ఇంకా సమయం ఉంది. అయితే ఇరువురు హీరోల అభిమానులు మాత్రం ఇలా ట్విట్టర్‌లో మాటల యుద్ధం చేసుకోవడం గమనార్హం. కాగా, గతంలో హీరో విజయ్ అనేక తెలుగు చిత్రాలను రీమేక్ చేసి స్టార్ హీరో రేంజ్‌ను దక్కించుకున్న విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారతదేశపు అంతర్జాతీయ బయోఫార్మా ఆశయాలకు మద్దతు ఇస్తోన్న ఎజిలెంట్

ఏపీలో ఇక స్మార్ట్ రేషన్ కార్డులు.. మంత్రి నాదెండ్ల వెల్లడి

US: పడవ ప్రయాణం.. వర్జీనియాలో నిజామాబాద్ వ్యక్తి గుండెపోటుతో మృతి

కన్నతండ్రి అత్యాచారం.. కుమార్తె గర్భం- ఆ విషయం తెలియకుండానే ఇంట్లోనే ప్రసవం!

TGSRTC: హైదరాబాద్- విజయవాడ మధ్య బస్సు సర్వీసులపై టీజీఎస్సార్టీసీ తగ్గింపు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments