Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముంబై దాడుల నేపథ్యంలో చిత్రం... ప్రధాన పాత్రలో త్రిష?

'నాయకి'గా వెండితెరపై ఆకట్టుకున్న చెన్నై చిన్నది త్రిష సినీ రంగంలో అడుగుపెట్టి దశాబ్దకాలం కావొస్తుంది. అయినప్పటికీ ఈ మిస్‌ చెన్నైకు అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నాయి. ఇటీవల 'నాయకి', 'ధర్మయోగి' చిత్రాలతో

Webdunia
బుధవారం, 4 జనవరి 2017 (06:32 IST)
'నాయకి'గా వెండితెరపై ఆకట్టుకున్న చెన్నై చిన్నది త్రిష సినీ రంగంలో అడుగుపెట్టి దశాబ్దకాలం కావొస్తుంది. అయినప్పటికీ ఈ మిస్‌ చెన్నైకు అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నాయి. ఇటీవల 'నాయకి', 'ధర్మయోగి' చిత్రాలతో ఆకట్టుకున్న త్రిష మరో అయిదు చిత్రాల్లో నటించేందుకు సమ్మతించగా, తాజాగా, మరో కొత్త ప్రాజెక్ట్‌కు సంతకం చేసిందట. 
 
ఈ చిత్రం ముంబై ఉగ్రదాడుల నేపథ్యంతో తెరకెక్కనుంది. ఈ సినిమాకి '1818' అనే టైటిల్‌ను ఖరారు చేశారు. మైండ్‌ డ్రామా పతాకంపై నిర్మించనున్న ఈ చిత్రాన్ని రిథున్‌ సాగర్‌ దర్శకత్వం వహించనున్నారు. 
 
ఈ సినిమాలో త్రిష ముఖ్య భూమిక పోషిస్తోంది. సుమన్‌, రాజేంద్ర ప్రసాద్‌, రమేశ్‌ తిలక్‌, మీరా ఘోషల్‌లు కీలక పాత్రలో నటించనున్నారు. తెలుగు, తమిళంలో ఈ సినిమాని విడుదల చేయడానికి చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది. ఎస్‌ఎస్‌.థమన్‌ ఈ చిత్రంలోని పాటలకు సంగీత బాణీలు సమకూరుస్తున్నారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

కాశ్మీర్‌లో యాక్టివ్ స్లీపర్ సెల్స్ : 48 గంటలు పర్యాటక ప్రాంతాలు మూసివేత

ఈ రోజు అర్థరాత్రి లోపు పాక్ పౌరులు దేశం విడిచి పోవాల్సిందే.. లేకుంటే మూడేళ్లు జైలు!!

Chicken: చికెన్‌ను కట్ చేయమన్న టీచర్.. సస్పెండ్ చేసిన యాజమాన్యం

లూప్ లైనులో ఆగివున్న రాయలసీమ ఎక్స్‌ప్రెస్ రైలులో దోపిడి

Musical Rock: వరంగల్: నియోలిథిక్ యుగం నాటి శిలా కళాఖండాన్ని కనుగొన్నారు..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

మామిడి పండ్లు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

తర్వాతి కథనం
Show comments