Webdunia - Bharat's app for daily news and videos

Install App

నటీనటులకు సిగ్గూఎగ్గూలేదు.. థూ... : నవాజుద్దీన్ మండిపాటు

Webdunia
సోమవారం, 26 ఏప్రియల్ 2021 (11:44 IST)
నటీనటులపై బాలీవుడ్ నటు నవాజుద్దీన్ మండిపడ్డారు. దేశంలో కరోనా వైరస్ సునామీ సంభవించివుంటే కొందరు నటీనటులు వివాహర యాత్రలకు వెళ్లి, ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడాన్ని ఆయన తప్పుబట్టారు.
 
'ప్రపంచమంతా కరోనా సంక్షోభంలో పడింది. వీళ్లు మాత్రం విహార యాత్రలకు వెళుతున్నారు. మాల్దీవుల్లో ఎంజాయ్‌ చేస్తూ, ఫొటోలను షేర్‌ చేయటంలో బిజీగా ఉన్నారు. వీళ్లు చేసే తమాషా ఏంటో నాకు అర్థం కావటం లేదు. ప్రజలు తిండి దొరక్క ఇబ్బంది పడుతుంటే... డబ్బును నీళ్లలా ఖర్చు పెడుతున్నారు. కొంచెం అయినా సిగ్గుండాలి' అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. 
 
ఈ మధ్యకాలంలో బాలీవుడు సెలెబ్రిటీలు శ్రద్ధా కపూర్‌, రణ్‌బీర్‌ కపూర్‌-ఆలియా భట్‌, టైగర్‌ ష్రాఫ్‌-దిశా పటానీ, మాధురీ దీక్షిత్‌, జాన్వీ కపూర్‌ తదితరులు కరోనా సెకండ్‌ వేవ్‌ తర్వాత మాల్దీవులు వెళ్లొచ్చారు. ఇప్పటికే వీళ్ల తీరును హిందీ నటుడు అమిత్‌ సాద్‌, హీరోయిన్‌ శ్రుతీ హాసన్‌ తప్పుపట్టారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Surrogacy racket: సరోగసీ స్కామ్‌ డాక్టర్ నమ్రతపై ఎన్నెన్నో కేసులు.. విచారణ ప్రారంభం

Crocodile: వామ్మో.. మూసీ నదిలో మొసళ్ళు- భయాందోళనలో ప్రజలు

Bhadrachalam: ప్రేమికుల ప్రైవేట్ క్షణాలను రికార్డ్ చేసి బ్లాక్ మెయిల్.. హోటల్ సిబ్బంది అరెస్ట్

వీఆర్‌వోను వేధించిన ఎమ్మార్వో.. బట్టలిప్పి కోరిక తీర్చాలంటూ బలవంతం చేశాడు.. ఆ తర్వాత? (video)

విశాఖలో దారుణం : భర్తపై సలసలకాగే నీళ్లు పోసిన భార్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments