Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫ్యాషన్ డిజైనర్ ప్రత్యూష గరిమెళ్ల అనుమానాస్పద మృతి

Webdunia
శనివారం, 11 జూన్ 2022 (20:03 IST)
Prathyusha Garimella
ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ ప్రత్యూష గరిమెళ్ల అనుమానాస్పద మృతి చెందారు. ఎంతోమంది హీరోయిన్లు, సెలబ్రిటీలకు ప్రత్యూష కాస్టూమ్స్ డిజైన్ చేశారు.
 
శృతిహాసన్, దీపికా పదుకునే, రకుల్ ప్రీత్ సింగ్, శ్రద్ధాదాస్, కాజల్, కీర్తి సురేష్, కృతి కర్బందా, ఉపాసన, ప్రగ్యా జైస్వాల్‌కు కాస్టూమ్స్ డిజైన్ చేశారు. 2013 నుంచి తన పేరు మీదే ప్రత్యూష కాస్టూమ్స్ డిజైన్ చేస్తున్నారు.
 
తాజాగా ఆమె హైదరాబాద్ బంజారాహిల్స్ లోని ప్రత్యూష గదిలో కార్బన్ మోనాక్సైడ్ బాటిల్ లభ్యమైంది. ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
 
కార్బన్ మోనాక్సైడ్ ను పీల్చుకోవడం వల్లే మృతి చెంది ఉండవచ్చని ప్రాథమికంగా గుర్తించారు. ఐపీసీ 174 సెక్షన్ కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

చంద్రబాబు కంటే జగన్ ఆస్తులు తక్కువా?

Miss World Pageant: మే 7 నుండి 24 రోజుల పాటు హైదరాబాద్‌లో మిస్ వరల్డ్ పోటీలు.. ఖర్చు రూ.54కోట్లు

ఏపీ ప్రజలకు చల్లటి కబురు చెప్పిన వాతావరణ శాఖ!!

Marri Rajasekhar: జగన్ ద్రోహం చేశారు.. ఆయనది నమ్మదగని నాయకత్వ శైలి.. టీడీపీలో చేరుతా

ఆ మహిళ పండించిన మామిడి పండు ధర రూ.10 వేలు!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

తర్వాతి కథనం
Show comments