Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీనియర్ దర్శకుడు విద్యాసాగర్ కన్నుమూత

Webdunia
గురువారం, 2 ఫిబ్రవరి 2023 (10:49 IST)
vidyasagar
ప్రముఖ సీనియర్ దర్శకుడు విద్యాసాగర్ కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ వచ్చిన ఆయన చెన్నైలోని నివాసంలో కన్నుమూశారు. రాకాసి లోయ చిత్రంతో ఆయన దర్శకుడిగా కెరీర్ ప్రారంభించారు. 
 
ఆపై అమ్మదొంగ, స్టూవర్టుపురం, రామసక్కనోడు, ఖైదీ బ్రదర్స్, యాక్షన్ నెం.1, అన్వేషణ, ఓసి నా మరదలా వంటి చిత్రాలు తెరకెక్కించారు. సినిమా దర్శకుల సంఘానికి మూడుసార్లు అధ్యక్షుడిగా పనిచేశారు. 
 
దర్శకుడు విద్యాసాగర్ ఆంధ్రప్రదేశ్, గుంటూరు జిల్లా, నిడమర్రు గ్రామంలో జన్మించారు. అతను ఎడిటింగ్ అసిస్టెంట్‌గా తన కెరీర్‌ను ప్రారంభించి 1990 సంవత్సరంలో విజయవంతమైన దర్శకుడిగా మారాడు. టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు శ్రీను వైట్ల సాగర్ దగ్గర అసిస్టెంట్‌గా తన దర్శకత్వ వృత్తిని ప్రారంభించాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Pawan Kalyan: పహల్గామ్‌ మృతుడు మధుసూధన్ రావుకు పవన్ నివాళులు

Pahalgam: పహల్గమ్‌ బాధితులకు పూర్తిగా ఉచిత వైద్య చికిత్స: ముకేష్ అంబానీ

మేమేం తక్కువ తినలేదంటున్న పాకిస్థాన్ : గగనతలం - సరిహద్దులు మూసివేత..

Duvvada Srinivas : నేను ఎప్పుడూ పార్టీకి ద్రోహం చేయలేదు.. లంచాలు తీసుకోలేదు.. జగన్‌కు థ్యాంక్స్

పహల్గాంలో ఉగ్రదాడి.. ఢిల్లీలోని పాక్ హైకమిషన్‌లోకి కేక్ బాక్స్‌తో వెళ్లిన వ్యక్తి - Video Viral

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

తర్వాతి కథనం
Show comments