ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సినిమా టిక్కెట్ల పంచాయతి కొలిక్కి వచ్చేనా?

Webdunia
బుధవారం, 2 ఫిబ్రవరి 2022 (13:50 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సినిమా టిక్కెట్ల పంచాయతీ పెండింగ్‌లో ఉంది. ఈ వివాదాన్ని పరిష్కరించేందుకు రాష్ట్ర హైకోర్టు ఆదేశం మేరకు ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటుచేసింది. ఈ కమిటీ అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని టిక్కెట్ల ధరలు కేటాయించాల్సివుంది. 
 
ఈ నేపథ్యంలో సినిమా టిక్కెట్ల ధరలపై ప్రభుత్వం నియమించిన 13 మంది సభ్యుల కమిటీ మరోమారు సమావేశంకానుంది. ఇప్పటికే రెండుసార్లు సమావేశమైన ఈ కమిటీ మూడోసారి కూడా భేటీ అవుతుంది. ఈ సమావేశంతో టిక్కెట్ల ధరలపై ఓ సముచిత నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తుంది. 
 
ప్రధానంగా బి, సి సెంటర్లలో రెండు వారాల పాటు సినిమా టిక్కెట్ల ధరలను పెంచుకునేలా ఈ కమిటీ నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. మరోవైపు, ఈ నెలలో వరుసగా పెద్ద చిత్రాలు విడుదల కానున్నాయి. దీంతో ఈ సినిమా టిక్కెట్ల పంచాయతీ కూడా ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పెళ్లి చేయాలని హైటెన్షన్ టవర్ ఎక్కిన యువకుడు, పట్టుకోబోతే దూకేసాడు (video)

Cyclone Montha: 42 ఇండిగో, 12 ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు

కరూర్‌ బాధితులను కలిసిన టీవీకే చీఫ్ విజయ్ - దర్యాప్తు చేపట్టిన సీబీఐ

నత్తలా నడుచుకుంటూ వస్తున్న మొంథా తుఫాను, రేపు రాత్రికి కాకినాడకు...

పెరగనున్న ఏపీ జిల్లాల సంఖ్య.. ఆ రెండు జిల్లాల భాగాలను విలీనం చేస్తారా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments