Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సినిమా టిక్కెట్ల పంచాయతి కొలిక్కి వచ్చేనా?

Webdunia
బుధవారం, 2 ఫిబ్రవరి 2022 (13:50 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సినిమా టిక్కెట్ల పంచాయతీ పెండింగ్‌లో ఉంది. ఈ వివాదాన్ని పరిష్కరించేందుకు రాష్ట్ర హైకోర్టు ఆదేశం మేరకు ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటుచేసింది. ఈ కమిటీ అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని టిక్కెట్ల ధరలు కేటాయించాల్సివుంది. 
 
ఈ నేపథ్యంలో సినిమా టిక్కెట్ల ధరలపై ప్రభుత్వం నియమించిన 13 మంది సభ్యుల కమిటీ మరోమారు సమావేశంకానుంది. ఇప్పటికే రెండుసార్లు సమావేశమైన ఈ కమిటీ మూడోసారి కూడా భేటీ అవుతుంది. ఈ సమావేశంతో టిక్కెట్ల ధరలపై ఓ సముచిత నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తుంది. 
 
ప్రధానంగా బి, సి సెంటర్లలో రెండు వారాల పాటు సినిమా టిక్కెట్ల ధరలను పెంచుకునేలా ఈ కమిటీ నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. మరోవైపు, ఈ నెలలో వరుసగా పెద్ద చిత్రాలు విడుదల కానున్నాయి. దీంతో ఈ సినిమా టిక్కెట్ల పంచాయతీ కూడా ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నకిలీ ఓటర్ల ఏరివేతకే ఓటర్ల జాబితాలో సవరణలు : ఈసీ

Andhra Pradesh: రిమాండ్ ఖైదీల వద్ద మొబైల్ ఫోన్లు.. ఐదుగురు అధికారులు సస్పెండ్

శంషాబాద్, పదేళ్ల బాలికపై అత్యాచారం చేసిన ఉత్తరప్రదేశ్ వ్యక్తి

Totapuri : తోతాపురి రకం మామిడి రైతులకు ఉపశమనం- ఆ ధరకు ఆమోదం

ఖరగ్‌పూర్ ఐఐటీలో అనుమానాస్పద మరణాలు.. 4 రోజుల్లో రెండో మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

తర్వాతి కథనం
Show comments