Webdunia - Bharat's app for daily news and videos

Install App

డబ్బింగ్ చిత్రాల నిర్మాత జక్కుల నాగేశ్వర రావు మృతి

Webdunia
శుక్రవారం, 3 డిశెంబరు 2021 (07:23 IST)
తెలుగు చిత్రపరిశ్రమలో వరుసగా మరణాలు సంభవిస్తున్నాయి. ఇప్పటికే నృత్య దర్శకుడు శివశంకర్ మాస్టర్, గేయ రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రిలు కన్నుమూశారు. వీరిద్దరి మరణాల నుంచి ఇంకా కోలుకోలేదు. 
 
ఇపుడు తెలుగు చిత్రాల డబ్బింగ్ నిర్మాత జక్కుల నాగేశ్వర రావు మృతి చెందారు. కృష్ణా జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన దుర్మణం పాలయ్యారు. 46 యేళ్ళ జక్కులకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. 
 
కృష్ణా జిల్లా ఉయ్యూరు మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నాగేశ్వర రావు ప్రమాదస్థలిలోనే మృత్యువాతపడ్డారు. ఆయన ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురికావడంతో ఈ విషాదకర ఘటన జరిగింది. 
 
దీంతో తెలుగు చిత్రపరిశ్రమలో విషాదం అలముకుంది. ఈయన జక్కుల నాగేశ్వర రావు లవ్ జర్నీ, వీడు సరైనోడు, అమ్మానాన్నా  ఊరెళితే వంటి అనేక డబ్బింగ్ చిత్రాలను తెలుగులో రిలీజ్ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జపాన్‌ను దాటేసిన ఇండియా, ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్

భార్యాపిల్లలు ముందే బలూచిస్తాన్ జర్నలిస్టును కాల్చి చంపేసారు? వెనుక వున్నది పాకిస్తాన్ సైనికులేనా?!

పెద్ద కుమారుడుపై ఆరేళ్ళ బహిష్కరణ వేటు : లాలూ ప్రసాద్ యాదవ్ సంచలనం

కేరళ సముద్రతీరంలో మునిగిపోయిన లైబీరియా నౌక.. రెడ్ అలెర్ట్

కుప్పంలో సీఎం చంద్రబాబు దంపతుల గృహ ప్రవేశం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆహారంలో చక్కెరను తగ్గిస్తే ఆరోగ్య ఫలితాలు ఇవే

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

తర్వాతి కథనం
Show comments