Webdunia - Bharat's app for daily news and videos

Install App

డబ్బింగ్ చిత్రాల నిర్మాత జక్కుల నాగేశ్వర రావు మృతి

Webdunia
శుక్రవారం, 3 డిశెంబరు 2021 (07:23 IST)
తెలుగు చిత్రపరిశ్రమలో వరుసగా మరణాలు సంభవిస్తున్నాయి. ఇప్పటికే నృత్య దర్శకుడు శివశంకర్ మాస్టర్, గేయ రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రిలు కన్నుమూశారు. వీరిద్దరి మరణాల నుంచి ఇంకా కోలుకోలేదు. 
 
ఇపుడు తెలుగు చిత్రాల డబ్బింగ్ నిర్మాత జక్కుల నాగేశ్వర రావు మృతి చెందారు. కృష్ణా జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన దుర్మణం పాలయ్యారు. 46 యేళ్ళ జక్కులకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. 
 
కృష్ణా జిల్లా ఉయ్యూరు మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నాగేశ్వర రావు ప్రమాదస్థలిలోనే మృత్యువాతపడ్డారు. ఆయన ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురికావడంతో ఈ విషాదకర ఘటన జరిగింది. 
 
దీంతో తెలుగు చిత్రపరిశ్రమలో విషాదం అలముకుంది. ఈయన జక్కుల నాగేశ్వర రావు లవ్ జర్నీ, వీడు సరైనోడు, అమ్మానాన్నా  ఊరెళితే వంటి అనేక డబ్బింగ్ చిత్రాలను తెలుగులో రిలీజ్ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రి-వెడ్డింగ్ షూట్, స్పెషల్ ఎఫెక్ట్స్ కోసం టపాసులు పేల్చితే... (video)

బెంగళూరులో యువతిపై నడిరోడ్డుపై లైంగిక వేధింపులు.. అక్కడ తాకి అనుచిత ప్రవర్తన

మనిషిలా మాట్లాడుతున్న కాకి.. వీడియో వైరల్

క్యాన్సర్ పేషెంట్‌పై అత్యాచారం చేశాడు.. ఆపై గర్భవతి.. వ్యక్తి అరెస్ట్.. ఎక్కడ?

మలబార్ గోల్డ్ అండ్ డైమెండ్స్‌లో బంగారు కడియం చోరీ.. వీడియో వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

తర్వాతి కథనం
Show comments