Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలుగు సినీ గేయ రచయిత కందికొండ యాదగిరి ఇకలేరు

Webdunia
శనివారం, 12 మార్చి 2022 (17:34 IST)
తెలుగు చిత్రపరిశ్రమలో మరో విషాదకర ఘటన జరిగింది. ప్రముఖ సినీ గేయరచయిత కందికొండ యాదగిరి (49) కన్నుమూశారు. స్థానిక హైదరాబాద్, వెంగళరావు నగరులోని ఆయన నివాసంలోనే ఆయన తుదిశ్వాస విడిచారు. 
 
గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ వచ్చిన ఆయన స్వస్థలం వరంగల్ జిల్లా నర్సంపేట మండలం నాగుర్లప్లె. గత 2001లో పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన "ఇట్లు శ్రావణి, సుబ్రహ్మణ్యం" అనే చిత్రంలో చక్రీ సంగీత సారథ్యంలో 'మళ్లీ కూయవే గువ్వా' అనే పాటతో ఆయన సినీరంగంలోకి అడుగుపెట్టారు. 
 
ఆ తర్వాత వరుస అవకాశాలు రావడంతో ఆయన సినీ గేయరచయితగా కొనసాగుతూ వచ్చారు. గత 20 యేళ్ల ప్రస్థానంలో సుమారుగా 1300 వరకు పాటలు రాశారు. తెలంగాణ నేపథ్యంలో ఎన్నో జానపద గీతాలను రాశారు. ఆయన మృతి వార్తను తెలుసుకున్న సినీ ప్రముఖులు తమ ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

గూగుల్ ఫారమ్‌ను షేర్ చేసిన జనసేన..

మెగాస్టార్‌ చిరంజీవికి సత్కారం.. మళ్లీ నంది అవార్డుల ప్రకటన

ప్రతిరోజూ రాత్రి 10.30 గంటలకు హైదరాబాద్ షట్ డౌన్

కేబినెట్ మీటింగ్.. ఒకే రోజు ఆరు హామీలపై ఆమోదం..

వాకింగ్ వెళ్లిన దంపతులను తరుముకున్న గజరాజు.. ఎక్కడ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పాలుతో చేసే టీ తాగితే కలిగే ప్రయోజనాలు ఏమిటి?

ఈ 7 పదార్థాలు తింటే పైల్స్ ప్రాబ్లమ్ మరింత పెరుగుతుంది, ఏంటవి?

గోధుమ రవ్వతో చేసిన పదార్థాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

క్వీన్ ఆఫ్ ఫ్రూట్ మాంగోస్టీన్ తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఎర్రటి అరటి పండ్లు తింటే ఆరోగ్యానికి మంచిదేనా?

తర్వాతి కథనం
Show comments