Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలుగు చిత్రపరిశ్రమలో విషాదం .. దర్శకుడు శరత్ కన్నుమూత

Webdunia
శుక్రవారం, 1 ఏప్రియల్ 2022 (13:38 IST)
తెలుగు చిత్రపరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. సీనియర్ దర్శకుడు శరత్ అనారోగ్యంతో కన్నుమూశారు. గత కొంతకాలంగా కేన్సర్ వ్యాధితో బాధపడుతూ వచ్చిన ఆయన శుక్రవారం హైదరాబాద్ నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన అంత్యక్రియలు శనివారం మధ్యాహ్నం 11 గంటలకు పంజాగుట్టలోని మహాప్రస్థానంలో జరుగనున్నాయి. 
 
కాగా, "చాదస్తపు మొగుడు" మూవీతో తెలుగు చిత్రపరిశ్రమలో దర్శకుడుగా పరిచయమైన శరత్ దాదాపు 20కి పైగా చిత్రాలకు దర్శకత్వం వహించారు. ముఖ్యంగా, టాలీవుడ్ హీరోలు సుమన్, బాలకృష్ణలతో ఆయన మంచి హిట్ చిత్రాలను నిర్మించారు. బాలయ్యతో "పెద్ద అన్నయ్య", "పెద్దింటి అల్లుడు", "వంశోద్ధారకుడు" వంటి చిత్రాలను నిర్మించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బాత్‌ రూమ్‌కు తీసుకెళ్లి కుక్కను చంపేసిన ప్రయాణికురాలు

కూటమి ప్రభుత్వం నాపై కక్షకట్టింది ... న్యాయపరంగా ఎదుర్కొంటా : విడదల రజనీ

వైకాపాను ఖాళీ చేయడమే కూటమి లక్ష్యం : సోము వీర్రాజు

కుషాయిగూడలో చెత్తకుప్పలో పేలుడు.. కార్మికుడి మృతి (Video)

భార్యపై అనుమానం.. మూడున్నరేళ్ల బిడ్డను చంపేసిన టెక్కీ!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు ఏమిటి?

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

తర్వాతి కథనం
Show comments