Webdunia - Bharat's app for daily news and videos

Install App

టాలీవుడ్‌లో విషాదం.. ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ఆర్ ప్రసాద్ మృతి

Webdunia
ఆదివారం, 30 జులై 2023 (09:54 IST)
తెలుగు చిత్రపరిశ్రమలో మరో విషాదం నెలకొంది. ప్రముఖ దర్శకుడు, రచయిత ఎన్‌ఎస్ఆర్ ప్రసాద్ చనిపోయారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ వచ్చిన ఆయన... శనివారం రాత్రి ఆకస్మికంగా మృతి చెందారు. ఆయన వయసు 49 సంవత్సరాలు. గతంలో ఆర్యన్ హీరోగా ప్రముఖ నిర్మాత డి.రామానాయుడు నిర్మంచిన నిరీక్షణ చిత్రంతో ప్రసాద్ దర్శకుడిగా మారారు. ఆ తర్వాత శ్రీకాంత్ హీరోగా శత్రువు, నవదీప్ హీరోగా నటుడు వంటి చిత్రాలను తెరకెక్కించారు. 
 
ఆయన దర్శకత్వం వహించిన తాజా చిత్రం రెక్కీ విడుదల కావాల్సివుంది. ఈయన స్వస్థలం వెస్ట్ గోదావరి జిల్లాలోని జంగారెడ్డి గూడెం. చిన్న వయుసులోనే కేన్సర్ వ్యాధిబారినపడి ఆయన ప్రాణాలు కోల్పోవడంతో చిత్రపరిశ్రమలో విషాదం నింపింది. ఆయన మృతిపట్ల పలువురు సినీ ప్రముఖులు తమ ప్రగాఢ సంతాపాన్ని, వారి కుటుంబ సభ్యులకు సంతాపాన్ని తెలుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Elon Musk: నేను లేకుంటే, ట్రంప్ ఎన్నికల్లో ఓడిపోయేవాడు: ట్రంప్‌పై ఫైర్ అయిన ఎలోన్ మస్క్

Sharmishta: శర్మిష్ట పనోలికి మధ్యంత బెయిల్ మంజూరు చేసిన కోల్‌కతా హైకోర్టు

What is a Super-Earth?: కెప్లర్-725c అనే కొత్త సూపర్ ఎర్త్‌ను కనుగొన్న చైనా!

Indore Man: హనీమూన్ ట్రాజెడీ: రాజా మృతి.. భార్య సోనమ్ ఎక్కడ? సీబీఐ దర్యాప్తుకు డిమాండ్

Mahua Moitra: జర్మనీలో హువా మొయిత్రా, పినాకి మిశ్రా వివాహం జరిగిపోయిందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments