Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమ్మా నీ కలలన్నీ నిజమవ్వాలి అంటున్న లక్ష్మి ప్రసన్న

Webdunia
శనివారం, 29 జులై 2023 (19:42 IST)
mohanbabu-nirmala
మంచు లక్ష్మి ప్రసన్న తన తల్లి తండ్రులను మేలుకోరుతూ ఓ నిర్ణయాన్ని తీసుకుంది. మంచు మోహన్ బాబు,  మంచు నిర్మల దేవి లకు శుభాకాంక్షలు తెలియజేసింది. అందుకు కారణం లేకపోలేదు. ఈరోజు వారి వివాహ వార్షికోత్సవ  సంధర్భంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇద్దరు చేతులుపట్టుకుని గార్డెన్లో నడుస్తున్న  చేసింది. మంచు మోహన్ బాబు,  ప్రస్తుతం మంచు నిర్మల దేవి లు లండన్ లో వివాహ వేడుకను జరుపుకున్నారు. 
 
లండన్ లో మంచు విష్ణు ఆధ్వర్యంలో విద్యా సంస్థలు ఉన్నాయి.  వాటి పేరుతోనే హైదరాబాద్ మాదాపూర్ లో కూడా బ్రాంచ్ నెలకొల్పారు. ఇదిలా ఉండగా, లక్ష్మి ప్రసన్న తన స్పందనను ఎలా తెలిపింది మీ ఇద్దరూ జీవితాంతం కలిసి మెలసి ఉండాలని కోరుకుంటున్నాను. అన్ని అసమానతలకు వ్యతిరేకంగా వివాహం సాగుతుందని మీరు నాకు బోధించారు, అందుకు మీ ఇద్దరి వైభవం నిదర్శనం. అమ్మా నీ కలలన్నీ నిజమవ్వాలి, నాన్న నీ  కోరికలన్నీ నెరవేరాలి. మీ ఇద్దరికీ వార్షికోత్సవ శుభాకాంక్షలు, నిన్ను చాలా ప్రేమిస్తున్నాను.. అని తెలిపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మృగశిర కార్తె: కస్టమర్లతో నిండిపోయిన చేపల మార్కెట్లు.. భారీగా పలికిన ధరలు

కాకాణి గోవర్థన్ రెడ్డిపై మరో కేసు... ఇక జైలుకే పరిమితమా?

పిఠాపురం నిరుద్యోగులకు శుభవార్త చెప్పిన సిట్టింగ్ ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్

ముంబైలో ఘోరం.. రైలు నుంచి జారిపడి 12 మంది మృతి

Kavati Manohar: గుంటూరు నగర మాజీ మేయర్ కావటి సస్పెండ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments