Webdunia - Bharat's app for daily news and videos

Install App

టాలీవుడ్ దర్శకుడు మారుతికి పితృవియోగం

Webdunia
గురువారం, 21 ఏప్రియల్ 2022 (08:30 IST)
తెలుగు చిత్రపరిశ్రమకు చెందిన దర్శకుడు మారుతికి పితృవియోగం కలిగింది. ఆయన తండ్రి కుచలరావు బుధవారం అర్థరాత్రి కన్నమూశారు. ఆయన వయసు 76 యేళ్లు. మచిలీపట్నంలోని తన స్వగృహంలో ఆయన తుదిశ్వాస విడిచారు. ఈ విషయం తెలిసిన పలువురు సినీ ప్రముఖులు దర్శకుడు మారుతికి ఫోన్ చేసి పరామర్శిస్తున్నారు. మారుతి రావు గత కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ వచ్చారు. ఈ క్రమంలో బుధవారం అర్థరాత్రి ఆయన మృతి చెందారు. 
 
తెలుగు చిత్రపరిశ్రమలో సక్సెస్‌ఫుల్ దర్శకుల్లో ఒకరిగా గుర్తింపు పొందిన మారుతి అగ్రహీరోల చిత్రాలకు సైతం దర్శకత్వం వహించే స్థాయికి ఎదిగారు. మారుతి దర్శకత్వంలో వచ్చిన "మంచి రోజులు వచ్చాయి" చిత్రం గత యేడాది నవంబరులో విడుదలైంది. త్వరలో ఆయన తెరకెక్కించిన పక్కా  కమర్షియల్ అనే చిత్రం విడుదల కానుంది. అలాగే, స్టార్ హీరో ప్రభాస్‌తో మరో చిత్రం చేయనున్నారు. ఈ చిత్రం షూటింగ్ త్వరలోనే ప్రారంభంకానుందని టాలీవుడ్ వర్గాల సమాచారం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

గూఢచర్య నెట్‌వర్క్‌పై ఉక్కుపాదం.. ఇప్పటికే 12 మంది అరెస్టు

భారత్‌లో పెరుగుతున్న కరోనా కేసులు.. కొత్తగా 164 నమోదు

Selfi: ఎంత ధైర్యం.. ఆడ చిరుతలతో సెల్ఫీలు వీడియో తీసుకున్నాడా? (video)

బైటకు రావద్దు తలాహ్ సయీద్, నిన్నూ లేపేయొచ్చు: పాక్ ఆర్మీ, ఐఎస్ఐ వార్నింగ్

China: సింధు జలాల నిలిపివేత.. పాకిస్థాన్‌లో ఆ పనులను మొదలెట్టిన చైనా.. ఏంటది?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments