Webdunia - Bharat's app for daily news and videos

Install App

"ఆ నలుగురు" చిత్ర మాటల రచయిత మదన్ ఇకలేరు

Webdunia
ఆదివారం, 20 నవంబరు 2022 (10:48 IST)
తెలుగు చిత్రపరిశ్రమకు చెందిన దర్శకుడు, ప్రముఖ రచయిత మదన్ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. నాలుగు రోజుల క్రితం దర్శకుడు మదన్‌కు బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో వెంటనే హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు. 
 
రాజేంద్రప్రసాద్‌ దర్శకత్వంలో తెరకెక్కిన "ఆ నలుగురు" చిత్రానికి మదన్‌ రచయిత. మదనపల్లిలో జన్మించిన మదన్ "పెళ్లైన కొత్తలో" అనే సినిమా ద్వారా సినీ రంగ ప్రవేశం చేశారు. "గుండె జల్లుమందు", "గరం", "ప్రవరాఖ్యుడు" వంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు. మోహన్ బాబు నటించిన ఆయన చివరి చిత్రం "గాయత్రి". స్క్రీన్ రైటర్, నిర్మాతగా, డైలాగ్ రైటర్ కూడా మదన్ సేవలు అందించారు. 

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments