Webdunia - Bharat's app for daily news and videos

Install App

42 యేళ్ల వయసులో బిడ్డకు జన్మనిచ్చిన హీరోయిన్!! ఎవరు?

Webdunia
ఆదివారం, 17 మే 2020 (09:37 IST)
తెలుగు చిత్రపరిశ్రమలో ఒకపుడు ఓ వెలుగు వెలిగిన హీరోయిన్ సంఘవి. కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన "సింధూరం" చిత్రం ద్వారా వెండితెరకు పరిచయమైంది. ప్రస్తుతం ఈమె వయసు 42 యేళ్లు. ఈ వయసులో ఆమె ఓ అందమైన బేబీకి జన్మనిచ్చింది. ఆ బేబీ ఫోటోలను అంతర్జాతీయ మాతృదినోత్సవం సందర్భంగా సోషల్ మీడియాలో షేర్ చేశారు. 
 
కాగా, సంఘవి 1990లో ఓ వెలుగు వెలిగి.. అనేక మంది అభిమానుల మనసులను గెలుచుకుంది. తన ప్రతిభతో పాటు.. అంద చందాలతో సంఘవి సినీ ఇండస్ట్రీలో రాణించింది. సంఘవి అసలు పేరు కావ్య రమేష్. ఆమె అమరావతి అనే చిత్రం ద్వారా కోలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. 
 
అంతేకాకుండా, సింధూరం చిత్రంలోని నటనకుగాను సంఘవికి నంది అవార్డు కూడా వరించింది. ఆ తర్వాత సినీ ఇండస్ట్రీకి దూరమైన తర్వాత ఆమె వెంకటేష్ అనే వ్యక్తిని గత 2016లో వివాహం చేసుకుంది. ప్రస్తుతం ఆమె ఓ పాపకు జన్మనిచ్చింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏపీలో లిక్కర్ స్కామ్ : వైకాపా ఎంపీ మిథున్ రెడ్డికి రిమాండ్

సహోద్యోగినికి ముద్దు పెట్టి ఉద్యోగానికి రాజీనామా చేసిన సీఈవో

డ్రగ్స్ ప్రిస్కిప్షన్ కోసం శృంగారాన్ని డిమాండ్ చేసిన భారత సంతతి వైద్యుడు..

హనీమూన్ ఖర్చు కోసం పెళ్ళి విందులో మొదటి ప్లేట్ భోజనాన్ని వేలం వేసిన కొత్త జంట... (వీడియో)

మెగా డ్యామ్ నిర్మాణాన్ని ప్రారంభించిన డ్రాగన్ కంట్రీ.. భారత్ ఆందోళన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

తర్వాతి కథనం
Show comments