Webdunia - Bharat's app for daily news and videos

Install App

42 యేళ్ల వయసులో బిడ్డకు జన్మనిచ్చిన హీరోయిన్!! ఎవరు?

Webdunia
ఆదివారం, 17 మే 2020 (09:37 IST)
తెలుగు చిత్రపరిశ్రమలో ఒకపుడు ఓ వెలుగు వెలిగిన హీరోయిన్ సంఘవి. కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన "సింధూరం" చిత్రం ద్వారా వెండితెరకు పరిచయమైంది. ప్రస్తుతం ఈమె వయసు 42 యేళ్లు. ఈ వయసులో ఆమె ఓ అందమైన బేబీకి జన్మనిచ్చింది. ఆ బేబీ ఫోటోలను అంతర్జాతీయ మాతృదినోత్సవం సందర్భంగా సోషల్ మీడియాలో షేర్ చేశారు. 
 
కాగా, సంఘవి 1990లో ఓ వెలుగు వెలిగి.. అనేక మంది అభిమానుల మనసులను గెలుచుకుంది. తన ప్రతిభతో పాటు.. అంద చందాలతో సంఘవి సినీ ఇండస్ట్రీలో రాణించింది. సంఘవి అసలు పేరు కావ్య రమేష్. ఆమె అమరావతి అనే చిత్రం ద్వారా కోలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. 
 
అంతేకాకుండా, సింధూరం చిత్రంలోని నటనకుగాను సంఘవికి నంది అవార్డు కూడా వరించింది. ఆ తర్వాత సినీ ఇండస్ట్రీకి దూరమైన తర్వాత ఆమె వెంకటేష్ అనే వ్యక్తిని గత 2016లో వివాహం చేసుకుంది. ప్రస్తుతం ఆమె ఓ పాపకు జన్మనిచ్చింది. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments