Webdunia - Bharat's app for daily news and videos

Install App

Breaking News, డ్రగ్స్ కేసులో డిల్లీ హైకోర్టును ఆశ్రయించిన రకుల్ ప్రీత్ సింగ్

Webdunia
గురువారం, 17 సెప్టెంబరు 2020 (13:17 IST)
డ్రగ్స్ కేసులో తనపై మీడియాలో వస్తున్న కథనాలను నిలిపివేయాలంటూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది నటి రకుల్ ప్రీత్ సింగ్. మీడియాలో తనపై ఎటువంటి కథనాలు ప్రసారం చేయకుండా సమాచార ప్రసారాల శాఖకు ఆదేశాలు జారీ చేయాలని పేర్కొంది.
 
డ్రగ్స్ కేసులో రియా చక్రవర్తి, తన పేరు, సారా అలీఖాన్ పేరును ప్రస్తావించిందన్న విషయం తనకు ఒక షూట్ సమయంలో తెలిసిందని, అదే సమయంలో మీడియా నాకు వ్యతిరేకంగా ప్రచారం చేయడం ప్రారంభించిందని ఢిల్లీ హైకోర్టుకు దాఖలు చేసిన పిటీషన్లో పేర్కొంది రకుల్ ప్రీత్ సింగ్.
 
రియా తను ఇచ్చిన స్టేట్‌మెంట్‌ను ఉపసంహరించుకున్నారని తెలిసి కూడా వ్యతిరేక వార్తలతో మీడియా నన్ను ఇబ్బందులకు గురిచేస్తుందని, మీడియా నన్ను వేధించడానికి, మాదకద్రవ్యాల ముఠాతో నాకు సంబంధాలు అంటకట్టడానికి, నా మార్ఫింగ్ చిత్రాలను చూపిస్తున్నారని రకుల్ ప్రీత్ సింగ్ పిటీషన్లో పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Opal Suchata: థాయిలాండ్‌కు చెందిన ఓపల్ సుచాటాకు మిస్ వరల్డ్ టైటిల్

Pawan Kalyan: జూన్ 1 నుండి చౌక ధరలో రేషన్ వస్తువులు.. ఇంటింటికి పంపిణీ చేస్తే?

హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా రోడ్ సేఫ్టీ: కడపలో అవగాహన కార్యక్రమం

Meerut: భర్తను చంపింది.. జైలులో వుంటూ లా చదువుకోవాలట..

Nurse: నవజాత శిశువు బొటన వేలును కట్ చేసిన నర్సు.. ఆ తర్వాత ఏమైంది?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

తర్వాతి కథనం
Show comments