Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిక్కుల్లో నయనతార - సరోగసీపై విచారణ కమిటీ

nayan - vicky
Webdunia
గురువారం, 13 అక్టోబరు 2022 (16:01 IST)
కోలీవుడ్ అగ్రహీరోయిన్ నయనతార, దర్శకుడు విఘ్నేష్ శివన్ దంపతులు చిక్కుల్లో పడ్డారు. సరోగసీ విధానంలో ఇద్దరు పిల్లలకు తల్లిదండ్రులయ్యారు. ఇదేవారిని చిక్కుల్లోకి నెట్టేసింది. నిబంధనలకు విరుద్ధంగా వారిద్దరూ సరోగసీ విధానం ద్వారా కవల పిల్లలకు జన్మనిచ్చారనే ఆరోపణలు వచ్చాయి. 
 
దీనిపై నిగ్గు తేల్చేందుకు తమిళనాడు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముగ్గురు సభ్యులతో ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటి గురువారం నుంచి విచారణ చేపట్టింది. రాష్ట్ర మెడికల్ డైరెక్టరేట్‌కు చెందిన ముగ్గురు ఉన్నతాధికారులు ఈ విచారణ ప్రారంభించారు. ఈ విచారణ తర్వాత వారం రోజుల్లో పూర్తి నివేదికను వారు సమర్పించనున్నారు. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రభుత్వ ఉద్యోగం కోసం 4 గంటల్లో 25 కి.మీ నడక టెస్ట్, కుప్పకూలి ముగ్గురు మృతి

చంద్రబాబు-దగ్గుబాటిల మధ్య శత్రుత్వం నిజమే.. కానీ అది గతం.. ఎంత ప్రశాంతమైన జీవితం..! (video)

హమ్మయ్య.. పోసాని కృష్ణమురళికి ఊరట.. తక్షణ చర్యలు తీసుకోవద్దు.. హైకోర్టు

ఇద్దరమ్మాయిలతో ప్రేమ.. మతం మార్చుకున్న తొలి ప్రియురాలు.. పెళ్లి చేసుకోమంటే.. ఖాళీ సిరంజీలతో?

అతడు భర్త కాదు అమ్మాయిల బ్రోకర్, బోరుమన్న నెల్లూరు యువతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Hibiscus Flower: మహిళలకు మెరిసే అందం కోసం మందార పువ్వు

పుచ్చకాయ ముక్కను ఫ్రిడ్జిలో పెట్టి తింటున్నారా?

ఫ్లూ సమస్యను తరిమికొట్టండి: ఆరోగ్యంగా పనిచేయండి!

వేసవిలో చెరుకురసం ఎందుకు తాగాలో తెలుసా?

రక్త మూల కణ దానంపై అవగాహన కల్పించేందుకు చేతులు కలిపిన DKMS ఇండియా- IIT హైదరాబాద్

తర్వాతి కథనం