Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిక్కుల్లో నయనతార - సరోగసీపై విచారణ కమిటీ

Webdunia
గురువారం, 13 అక్టోబరు 2022 (16:01 IST)
కోలీవుడ్ అగ్రహీరోయిన్ నయనతార, దర్శకుడు విఘ్నేష్ శివన్ దంపతులు చిక్కుల్లో పడ్డారు. సరోగసీ విధానంలో ఇద్దరు పిల్లలకు తల్లిదండ్రులయ్యారు. ఇదేవారిని చిక్కుల్లోకి నెట్టేసింది. నిబంధనలకు విరుద్ధంగా వారిద్దరూ సరోగసీ విధానం ద్వారా కవల పిల్లలకు జన్మనిచ్చారనే ఆరోపణలు వచ్చాయి. 
 
దీనిపై నిగ్గు తేల్చేందుకు తమిళనాడు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముగ్గురు సభ్యులతో ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటి గురువారం నుంచి విచారణ చేపట్టింది. రాష్ట్ర మెడికల్ డైరెక్టరేట్‌కు చెందిన ముగ్గురు ఉన్నతాధికారులు ఈ విచారణ ప్రారంభించారు. ఈ విచారణ తర్వాత వారం రోజుల్లో పూర్తి నివేదికను వారు సమర్పించనున్నారు. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రియురాలు కానిస్టేబుల్‌ను హత్య చేసి ఠాణాలో లొగిపోయిన ఏఎస్ఐ

సింగర్ రాహుల్ సిప్లిగంజ్‌కు కోటి రూపాయల నజరానా

ఏపీ లిక్కర్ స్కామ్ : వైకాపా ఎంపీ మిథున్ రెడ్డి అరెస్టు - స్వాగతించిన బీజేపీ

అక్రమ సంబంధాన్ని ప్రియుడి భార్యకు చెప్పాడనీ విలేఖరి హత్యకు మహిళ కుట్ర!!

అట్టహాసంగా మహాకాళి అమ్మవారి బోనాలు ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

తర్వాతి కథనం