Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్ర‌జ‌ల కోసమే టికెట్ రేటు త‌గ్గించాం - ఆన్‌లైన్ చ‌ర్చల్లో వుంది - అల్లుఅర‌వింద్, బ‌న్నీవాసు

Webdunia
శనివారం, 4 జూన్ 2022 (16:01 IST)
Alluravind, Bannivasu
ఇటీవ‌లే సినిమా టిక్కెట్ల పెంపు, ఆ త‌ర్వాత త‌గ్గింపు విష‌య‌మై చిత్ర ప‌రిశ్ర‌మ‌లో చ‌ర్చ జ‌రుగుతోంది. భారీ సినిమాల‌కు ఇష్టంవ‌చ్చిన‌ట్లు పెంచుకోవ‌చ్చ‌నే వారంరోజుల‌పాటు తెలంగాణ ప్ర‌భుత్వం ఇచ్చింది. ఆం ద్ర‌లో అటువంటిది లేదు. అయితే ఇటీవ‌ల ప్రేక్ష‌కులు థియేట‌ర్ల‌కు రావ‌డం త‌గ్గిండచ‌డంతో వారికోసం ఎఫ్‌3 వంటి కొన్ని సినిమాలు మామూలు రేట్ల‌కే అమ్మ‌డం ప్రారంభించారు. ఇప్పుడు ఈ విష‌జ్ఞ‌మైన అర‌వింద్‌, బ‌న్నీవాస్ దీనిపై స్పందించారు.
 
నిర్మాత బన్నీ వాసు టికెట్ ధరల గురించి ప్రస్తావిస్తూ,  రేట్స్ అందుబాటులో ఉండాలని కోరుకునే వ్యక్తుల్లో అరవింద్ గారు ,తాను మొదటి వ్యక్తులమని పేర్కొన్నారు.  నైజంలో 160+gst, ఆంధ్ర మల్టిఫ్లెక్స్ లో 150+gst, సింగిల్ స్క్రీన్ లో 100+gst అని అన్నారు. అందరు టికెట్ కోసం పెట్టిన డబ్బులకి హ్యాపీగా నవ్వుకుంటూ వెళ్ళాల‌నే త‌మ ఉద్దేశ్య‌మ‌ని తెలిపారు. అయితే ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం ఆన్‌లైన్ టికెట్‌పై ఆయ‌న స్పందించ‌లేదు. త్వ‌ర‌లో చ‌ల‌న‌చిత్ర‌రంగం పెద్ద‌లు క‌లిసి మాట్లాడుకుంటామ‌న్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత్‌లో కరోనా కలకలం.. జూన్ ఒకటికి 3758 కేసు - డబ్ల్యూహెచ్‌వో హెచ్చరిక

బాలికపై అత్యాచారం - వీడియో తీసి బ్లాక్‌మెయిల్‌‍తో మళ్లీమళ్లీ ఘోరం

కాన్పూర్ ఆశ్రమంలో దారుణం - తైక్వాండో క్రీడాకారిణిపై గ్యాంగ్ రేప్

అబ్బే వాళ్లేమీ మారలేదు... వాళ్ళేమీ మారరు కూడా... (video)

జో బైడెన్‌ను 2020లో ఉరితీశారా..? డోనాల్డ్ ట్రంప్ ఆసక్తికర పోస్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

తర్వాతి కథనం
Show comments