Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్ర‌జ‌ల కోసమే టికెట్ రేటు త‌గ్గించాం - ఆన్‌లైన్ చ‌ర్చల్లో వుంది - అల్లుఅర‌వింద్, బ‌న్నీవాసు

Webdunia
శనివారం, 4 జూన్ 2022 (16:01 IST)
Alluravind, Bannivasu
ఇటీవ‌లే సినిమా టిక్కెట్ల పెంపు, ఆ త‌ర్వాత త‌గ్గింపు విష‌య‌మై చిత్ర ప‌రిశ్ర‌మ‌లో చ‌ర్చ జ‌రుగుతోంది. భారీ సినిమాల‌కు ఇష్టంవ‌చ్చిన‌ట్లు పెంచుకోవ‌చ్చ‌నే వారంరోజుల‌పాటు తెలంగాణ ప్ర‌భుత్వం ఇచ్చింది. ఆం ద్ర‌లో అటువంటిది లేదు. అయితే ఇటీవ‌ల ప్రేక్ష‌కులు థియేట‌ర్ల‌కు రావ‌డం త‌గ్గిండచ‌డంతో వారికోసం ఎఫ్‌3 వంటి కొన్ని సినిమాలు మామూలు రేట్ల‌కే అమ్మ‌డం ప్రారంభించారు. ఇప్పుడు ఈ విష‌జ్ఞ‌మైన అర‌వింద్‌, బ‌న్నీవాస్ దీనిపై స్పందించారు.
 
నిర్మాత బన్నీ వాసు టికెట్ ధరల గురించి ప్రస్తావిస్తూ,  రేట్స్ అందుబాటులో ఉండాలని కోరుకునే వ్యక్తుల్లో అరవింద్ గారు ,తాను మొదటి వ్యక్తులమని పేర్కొన్నారు.  నైజంలో 160+gst, ఆంధ్ర మల్టిఫ్లెక్స్ లో 150+gst, సింగిల్ స్క్రీన్ లో 100+gst అని అన్నారు. అందరు టికెట్ కోసం పెట్టిన డబ్బులకి హ్యాపీగా నవ్వుకుంటూ వెళ్ళాల‌నే త‌మ ఉద్దేశ్య‌మ‌ని తెలిపారు. అయితే ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం ఆన్‌లైన్ టికెట్‌పై ఆయ‌న స్పందించ‌లేదు. త్వ‌ర‌లో చ‌ల‌న‌చిత్ర‌రంగం పెద్ద‌లు క‌లిసి మాట్లాడుకుంటామ‌న్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Jagan Letter: డీలిమిటేషన్ ప్రక్రియతో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం.. మోదీకి జగన్ లేఖ

రాజకీయ అధికారం తాత్కాలికమే.. ఎన్నికల కాలానికే పరిమితం.. జగన్ అర్థం చేసుకోవాలి?

పోసాని కృష్ణ మురళికి బెయిల్ మంజూరు చేసిన గుంటూరు కోర్టు

Navy Officer Murder Case: వెలుగులోకి షాకింగ్ నిజాలు.. మృతదేహంపైనే నిద్ర..

అమరావతిలో అతిపెద్ద అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం... కేశినేని శివనాథ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments