Webdunia - Bharat's app for daily news and videos

Install App

జాతి రత్నాలుకు మా ఇద్దరి మధ్య గొడవలు జరిగాయి

Webdunia
శనివారం, 6 మే 2023 (14:05 IST)
Priyanka Dutt, Swapna
సహజంగా ఇద్దరు అక్కాచెల్లెల్లు వుంటే అభిప్రాయాలు వేరుగా వుంటాయి. అలాంటివి మా మధ్య వున్నాయని నిర్మాతలుగా మారిన అశ్వనీదత్‌ కుమార్తెలు ప్రియాంక దత్‌, స్వప్నా దత్‌ తెలియజేశారు. జాతి రత్నాలు టైంలో మా ఇద్దరి మధ్య చాలా పెద్ద గొడవ జరిగింది.  వాదోపవాదాలు జరిగాయి. ఆ సినిమా చూశాక ఇలాంటి సినిమా చూస్తారా! నాకైతే నచ్చలేదు. ఈ  ఈ విషయాన్ని నాగ్‌ అశ్విన్‌కు చెప్పాను. అప్పుడే ఓటీటీ మంచి రేటుతో ఆఫర్‌ వచ్చింది.

అయినా నాగ్‌ అశ్విన్‌ ఒప్పుకోలేదు. నాకు సినిమాపై నమ్మకం వుంది. ఇది ఆడితే ఆడుతుంది. లేదంటే పోతుంది. అని స్పష్టంగా మాట్లాడారు. జాతిరత్నాలు సినిమాను గత్యంతరం లేక చాలా దైర్యం చేసి విడుదల చేశామని స్వప్నా దత్‌ తన మనసులోని మాటను తెలియజేశారు. ఒకరకంగా చాలా డేర్‌ స్టెప్‌ తీసుకున్నామని అన్నారు.
 
ఆ సినిమా తర్వాత మా ఫేట్‌ మారిపోయింది. నాగ్‌ అశ్విన్‌ ఆలోచనలకు వాల్యూ పెరిగింది. కరోనా టైంలో ఆ టైప్‌ కామెడీకి ఆదరణ పెరిగింది. 2023లో గనుక వస్తే చూస్తారో లేదో కూడా చెప్పలేమని అన్నారు. ఇప్పుడు ప్రభాస్‌తో ప్రాజెక్ట్‌ కె. సినిమా రన్నింగ్‌లో వుంది. వాటి గురించి త్వరలో వివరాలు తెలియజేస్తామని అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

టీడీపీ జెండాను పట్టుకున్న నందమూరి హీరో కళ్యాణ్ రామ్.. మా మధ్య అవి లేవండి?

అన్నా ఒకసారి ముఖం చూస్కో.. ఎలా అయిపోయావో.. వంశీ అభిమానుల ఆందోళన (video)

అమరావతిలో చంద్రబాబు శాశ్వత ఇంటి నిర్మాణం ప్రారంభం.. ఎప్పుడు.. ఎక్కడ?

ఎస్బీఐ బ్యాంకు దొంగతనం- బావిలో 17 కిలోల బంగారం స్వాధీనం

మయన్మార్‌ భూకంపం.. 2,056కి పెరిగిన మృతుల సంఖ్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

తర్వాతి కథనం
Show comments