Webdunia - Bharat's app for daily news and videos

Install App

జాతి రత్నాలుకు మా ఇద్దరి మధ్య గొడవలు జరిగాయి

Webdunia
శనివారం, 6 మే 2023 (14:05 IST)
Priyanka Dutt, Swapna
సహజంగా ఇద్దరు అక్కాచెల్లెల్లు వుంటే అభిప్రాయాలు వేరుగా వుంటాయి. అలాంటివి మా మధ్య వున్నాయని నిర్మాతలుగా మారిన అశ్వనీదత్‌ కుమార్తెలు ప్రియాంక దత్‌, స్వప్నా దత్‌ తెలియజేశారు. జాతి రత్నాలు టైంలో మా ఇద్దరి మధ్య చాలా పెద్ద గొడవ జరిగింది.  వాదోపవాదాలు జరిగాయి. ఆ సినిమా చూశాక ఇలాంటి సినిమా చూస్తారా! నాకైతే నచ్చలేదు. ఈ  ఈ విషయాన్ని నాగ్‌ అశ్విన్‌కు చెప్పాను. అప్పుడే ఓటీటీ మంచి రేటుతో ఆఫర్‌ వచ్చింది.

అయినా నాగ్‌ అశ్విన్‌ ఒప్పుకోలేదు. నాకు సినిమాపై నమ్మకం వుంది. ఇది ఆడితే ఆడుతుంది. లేదంటే పోతుంది. అని స్పష్టంగా మాట్లాడారు. జాతిరత్నాలు సినిమాను గత్యంతరం లేక చాలా దైర్యం చేసి విడుదల చేశామని స్వప్నా దత్‌ తన మనసులోని మాటను తెలియజేశారు. ఒకరకంగా చాలా డేర్‌ స్టెప్‌ తీసుకున్నామని అన్నారు.
 
ఆ సినిమా తర్వాత మా ఫేట్‌ మారిపోయింది. నాగ్‌ అశ్విన్‌ ఆలోచనలకు వాల్యూ పెరిగింది. కరోనా టైంలో ఆ టైప్‌ కామెడీకి ఆదరణ పెరిగింది. 2023లో గనుక వస్తే చూస్తారో లేదో కూడా చెప్పలేమని అన్నారు. ఇప్పుడు ప్రభాస్‌తో ప్రాజెక్ట్‌ కె. సినిమా రన్నింగ్‌లో వుంది. వాటి గురించి త్వరలో వివరాలు తెలియజేస్తామని అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Ponguleti: వారికి రూ.5 లక్షలు ఇస్తాం... తెలంగాణ రెండ‌వ రాజ‌ధానిగా వరంగల్

భార్య కోసం మేనల్లుడిని నరబలి ఇచ్చిన భర్త.. సూదులతో గుచ్చి?

MK Stalin: ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ కానున్న తమిళనాడు సీఎం స్టాలిన్

సెలవుల తర్వాత హాస్టల్‌కు వచ్చిన బాలికలు గర్భవతులయ్యారు.. ఎలా?

పాదపూజ చేసినా కనికరించని పతిదేవుడు... ఈ ఇంట్లో నా చావంటూ సంభవిస్తే...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments