Webdunia - Bharat's app for daily news and videos

Install App

నన్ను చంపేస్తారని సమాచారం వుంది, నన్ను కాపాడండి: డిజిపికి పోసాని ఫిర్యాదు

Webdunia
గురువారం, 24 ఆగస్టు 2023 (16:04 IST)
తనను చంపేస్తారనే సమాచారం తన వద్ద వున్నదనీ, తనను కాపాడాలంటూ డిజిపి రాజేంద్రనాథ్ రెడ్డికి ఏపీ ఫిలిమ్ డెవలెప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పోసాని కృష్ణమురళి ఫిర్యాదు చేసారు. తెదేపా నాయకుడు నారా లోకేష్ వల్ల తనకు ప్రాణహాని వున్నదంటూ పోసాని కంప్లైంట్ ఇచ్చారు. 
 
ఎవరైనా హత్య చేసేవారు చెప్పి చేస్తారా... అంటూ విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చారు పోసాని. తనను తెదేపాలో చేరాలంటూ నారా లోకేష్ పీఎ ఒత్తిడి చేసారంటూ ఆరోపణలు చేసారు. వారు చెప్పిన మాట విననందుకే తనను అంతమొందించాలని ప్రయత్నం చేస్తున్నారని ఆయన అన్నారు.
 
నారా లోకేష్ మాటకు ముందు బట్టలూడదీసి కొట్టిస్తామంటూ కేకలు వేస్తున్నారనీ, ఎంతమంది బట్టలు ఊడదీసి కొడతారంటూ ప్రశ్నించారు పోసాని. ప్రజలకు ఏమి చేస్తారో చెబితే బాగుంటుందని, అంతేగానీ బట్టలు ఊడదీసి కొడతామంటే ప్రజలు చూస్తూ ఊరుకోరంటూ చెప్పుకొచ్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సమంతను నా దగ్గరకు పంపమన్న కేటీఆర్.. ఆమె నో చెప్పడంతో విడాకులు.. కొండా సురేఖ (video)

ముగ్గురు దొంగలకు చుక్కలు చూపించిన మహిళ.. తలుపు తెరవనీయలేదుగా (Video)

4వేల మంది కాంట్రాక్ట్ కార్మికులను తప్పిస్తారా.. వైఎస్ షర్మిల ఫైర్

ప్రకాష్ రాజ్‌కు చురకలంటించిన నాగబాబు.. సుప్రీం వ్యాఖ్యలపై అలా..?

జగనన్న.. పవన్‌ను చూసి నేర్చుకో.. డిక్లరేషన్ ఎంత సైలైంట్‌గా చేశాడో? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొలెస్ట్రాల్, అధిక రక్తపోటు తగ్గించే తులసి టీ, ఇంకా ఏమేమి ప్రయోజనాలు

హైదరాబాద్ సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్ అధునాతన లాపరోస్కోపిక్ సర్జరీతో రెండు అరుదైన సిజేరియన్ చికిత్సలు

పొద్దుతిరుగుడు నూనెను వాడేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఆంధ్రప్రదేశ్‌లో 7.7 శాతంకు చేరుకున్న డిమెన్షియా కేసులు

పంది కొవ్వు నెయ్యితో ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments