నన్ను చంపేస్తారని సమాచారం వుంది, నన్ను కాపాడండి: డిజిపికి పోసాని ఫిర్యాదు

Webdunia
గురువారం, 24 ఆగస్టు 2023 (16:04 IST)
తనను చంపేస్తారనే సమాచారం తన వద్ద వున్నదనీ, తనను కాపాడాలంటూ డిజిపి రాజేంద్రనాథ్ రెడ్డికి ఏపీ ఫిలిమ్ డెవలెప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పోసాని కృష్ణమురళి ఫిర్యాదు చేసారు. తెదేపా నాయకుడు నారా లోకేష్ వల్ల తనకు ప్రాణహాని వున్నదంటూ పోసాని కంప్లైంట్ ఇచ్చారు. 
 
ఎవరైనా హత్య చేసేవారు చెప్పి చేస్తారా... అంటూ విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చారు పోసాని. తనను తెదేపాలో చేరాలంటూ నారా లోకేష్ పీఎ ఒత్తిడి చేసారంటూ ఆరోపణలు చేసారు. వారు చెప్పిన మాట విననందుకే తనను అంతమొందించాలని ప్రయత్నం చేస్తున్నారని ఆయన అన్నారు.
 
నారా లోకేష్ మాటకు ముందు బట్టలూడదీసి కొట్టిస్తామంటూ కేకలు వేస్తున్నారనీ, ఎంతమంది బట్టలు ఊడదీసి కొడతారంటూ ప్రశ్నించారు పోసాని. ప్రజలకు ఏమి చేస్తారో చెబితే బాగుంటుందని, అంతేగానీ బట్టలు ఊడదీసి కొడతామంటే ప్రజలు చూస్తూ ఊరుకోరంటూ చెప్పుకొచ్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

షాక్, పానీపూరీ తినేందుకు నోరు బాగా తెరిచింది, దవడ ఎముక విరిగింది (video)

Monkeys: వరంగల్, కరీంనగర్‌లలో కోతులు.. తరిమికొట్టే వారికే ఓటు

భయానకం, సింహం డెన్ లోకి వెళ్లిన వ్యక్తిని చంపేసిన మృగం (video)

Vidadhala Rajini: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి బైబై చెప్పేయనున్న విడదల రజని?

Dog To Parliament: కారులో కుక్కను పార్లమెంట్‌కు తీసుకొచ్చిన రేణుకా చౌదరి.. తర్వాత?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

శీతాకాలంలో లవంగం దగ్గర పెట్టుకోండి, బాగా పనికొస్తుంది

winter tips, వెల్లుల్లిని ఇలా చేసి తింటే?

తర్వాతి కథనం
Show comments