Webdunia - Bharat's app for daily news and videos

Install App

నన్ను చంపేస్తారని సమాచారం వుంది, నన్ను కాపాడండి: డిజిపికి పోసాని ఫిర్యాదు

Webdunia
గురువారం, 24 ఆగస్టు 2023 (16:04 IST)
తనను చంపేస్తారనే సమాచారం తన వద్ద వున్నదనీ, తనను కాపాడాలంటూ డిజిపి రాజేంద్రనాథ్ రెడ్డికి ఏపీ ఫిలిమ్ డెవలెప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పోసాని కృష్ణమురళి ఫిర్యాదు చేసారు. తెదేపా నాయకుడు నారా లోకేష్ వల్ల తనకు ప్రాణహాని వున్నదంటూ పోసాని కంప్లైంట్ ఇచ్చారు. 
 
ఎవరైనా హత్య చేసేవారు చెప్పి చేస్తారా... అంటూ విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చారు పోసాని. తనను తెదేపాలో చేరాలంటూ నారా లోకేష్ పీఎ ఒత్తిడి చేసారంటూ ఆరోపణలు చేసారు. వారు చెప్పిన మాట విననందుకే తనను అంతమొందించాలని ప్రయత్నం చేస్తున్నారని ఆయన అన్నారు.
 
నారా లోకేష్ మాటకు ముందు బట్టలూడదీసి కొట్టిస్తామంటూ కేకలు వేస్తున్నారనీ, ఎంతమంది బట్టలు ఊడదీసి కొడతారంటూ ప్రశ్నించారు పోసాని. ప్రజలకు ఏమి చేస్తారో చెబితే బాగుంటుందని, అంతేగానీ బట్టలు ఊడదీసి కొడతామంటే ప్రజలు చూస్తూ ఊరుకోరంటూ చెప్పుకొచ్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆ నంబర్ వుంటేనే తత్కాల్ టిక్కెట్లు బుకింగ్.. రైల్వే శాఖ

వైట్ కాలర్ ఉద్యోగుల కంటే ఎక్కువ సంపాదిస్తున్న ఆటో డ్రైవర్!!

ఒక ఇంట్లో చదువుకునే పిల్లలు ఎంతమంది ఉన్నా అందరికీ రూ.15 వేలు: మంత్రి నారా లోకేశ్

మేఘాలయ హనీమూన్ కేసు: నా సోదరి తప్పు చేసింది, మరణశిక్ష విధించాలి (video)

జగన్ - భారతి వల్లే ఈ దరిద్రమంతా : ఆదినారాయణ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తర్వాతి కథనం
Show comments