Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాటక రంగ సంస్థ వెండితెర‌పైకి వ‌స్తోంది

Webdunia
శనివారం, 17 జులై 2021 (17:38 IST)
Nanduri Srinu, Nanduri Ramu, Ajay Ghosh
యన్.వి.ఎల్ ఆర్ట్స్ యన్.వి.ఎల్ అంటే అలనాటి ఆంద్ర నాటక రంగ స్థలంలో ఒక బ్రాండ్. హరిశ్చంద్ర, మైరావణ, ధుర్యోధన పాత్రలకు పెట్టింది పేరు. కీ. శే. శ్రీమాన్ యన్.వి.ఎల్ నరసింహచార్యులు. వారి పేరు మీద కుమారులు నండూరి శ్రీను, నండూరి రాము కలసి య.వి.ఎల్ ఆర్ట్స్ స్థాపించడమైనది. ఈ బేన‌ర్‌లో అజేయ్ ఘోష్, శుబోదయం సుబ్బారావు, జనార్ధన్ రావు(పలాస) ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా రూపొందుతున్న‌ మొద‌టి సినిమా శ‌నివారం పూజా కార్య‌క్ర‌మాల‌తో ప్రారంభ‌మైంది. 
 
ఈ చిత్రానికి మహేష్ బంటు  దర్శకత్వం వ‌హిస్తున్నారు. ఆగస్ట్ 2వ వారం నుండి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేస్తాం, హీరో , హీరోయిన్, ఇత‌ర నటీనటులు సాంకేతిక వర్గం వివ‌రాలు త్వరలో తెలియచేస్తామ‌ని ఈ సంస్థ సి.ఈ.ఓ రాజశేఖర్ ఆణింగి తెలియజేశారు.
 
మూలకథ : అజేయ్ ఘోష్ (సినీ నటుడు) 
నటీ నటులు:  అజేయ్ ఘోష్, శుబోదయం సుబ్బారావు, జనార్ధన్ రావు (పలాస), నందూరి రాము, రంగధాం, సత్యదేవ్ తదితరులు.
సాంకేతిక వర్గం: రచన , దర్శకత్వం : మహేష్ బంటు, ఎగ్జిక్యూటివ్ నిర్మాత : కరెడ్ల బాలాజీ శ్రీను, సహా నిర్మాత: దంతులూరి నరసింహమూర్తి రాజు, నిర్మాతలు- నండూరి శ్రీను , నండూరి రాము, డి.ఓ.పి - ఎన్.సుధాకర్ రెడ్డి, ఎడిటర్ - బొంతల , నాగేశ్వర రెడ్డి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Pawan Kalyan: చంద్రబాబు, మంద కృష్ణ మాదిగను ప్రశంసించిన పవన్ కళ్యాణ్

నా భర్తతో పడుకో, నా ఫ్లాట్ బహుమతిగా నీకు రాసిస్తా: పని మనిషిపై భార్య ఒత్తిడి

పురుషులకు వారానికి రెండు మద్యం బాటిళ్లు ఇవ్వాలి : జేడీఎస్ ఎమ్మెల్యే డిమాండ్

బీజాపూర్ - కాంకెర్ జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్ - 22 మంది మావోలు హతం

ఎస్వీ యూనివర్శిటీ విద్యార్థికి రూ.2.5 కోట్ల ప్యాకేజీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

వేసవి వాతావరణంలో తాగవల్సిన పానీయాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments