ఓటీటీలోకి రానున్న ది కేరళ స్టోరి.. ఎప్పుడంటే?

సెల్వి
శనివారం, 6 జనవరి 2024 (23:26 IST)
సూపర్ హిట్ సినిమా ది కేరళ స్టోరి ఓటీటీలోకి రానుంది. ముఖ నిర్మాణ సంస్థ సన్‌షైన్ పిక్చర్స్ బ్యానర్‌పై సుదిప్టో సేన్ దర్వకత్వంలో విపుల్ అమృత్‌లాల్ షా నిర్మించిన ఈ చిత్రంలో ఆదా శర్మ, యోగితా బలానీ, సిద్ది ఇద్నానీ, సొనియా బలానీ కీలక పాత్రల్లో కనిపించారు. 
 
వివాదాస్పదంగా మారిన ఈ సినిమా 2023 మే 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ ఓటీటీలోకి రిలీజ్ కాలేదు.  ఇక ది కేరళ స్టోరి సినిమా తొలి రోజు నుంచే భారీగా కలెక్షన్లను రాబట్టింది. ఇండియాలో ఈ చిత్రం హిందీ వెర్షన్ 240 కోట్లకుపైగా, ఓవర్సీస్‌లో 15 కోట్ల రూపాయలు, అలాగే ప్రపంచవ్యాప్తంగా 300 కోట్ల రూపాయలు వసూలు చేసింది. 
 
హిందీలో 240 కోట్లు, తెలుగులో 3 కోట్ల రూపాయలు వసూలు చేసింది. కానీ ఏ ఓటీటీ సంస్థ కూడా కొనడానికి ముందుకు రాలేదు. చివరికి ది కేరళ స్టోరి సినిమాను చివరకు జీ5 సంస్థ ఓటీటీ హక్కులను సొంతం చేసుకొంది. 
 
ఈ సినిమాను జనవరిలో ఓటీటీ ద్వారా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని జనవరి 12న గానీ, లేదా జనవరి 19వ తేదీన గానీ విడుదలయ్యే ఛాన్సుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మద్యం మత్తులో భార్యను కిరాతకంగా హత్య చేసిన భర్త... పుర్రెను చీల్చుకుని నోట్లో నుంచి...

భారతీయ విద్యార్థులకు శుభవార్తం - హెచ్-1బీ వీసా ఫీజు చెల్లించక్కర్లేదు...

రౌడీ షీటర్ వేధింపులతో వివాహిత ఆత్మహత్య

మహిళలపై ట్రాక్టర్ ఎక్కించి.. ఆపై గొడ్డలితో దాడి..

పదో తరగతి విద్యార్థినిపై అత్యాచారం, మాయమాటలు చెప్పి గోదారి గట్టుకి తీసుకెళ్లి...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments