Webdunia - Bharat's app for daily news and videos

Install App

తమిళనాడులో "ది కేరళ స్టోరీ" చిత్ర ప్రదర్శన నిలిపివేత

Webdunia
ఆదివారం, 7 మే 2023 (17:23 IST)
వివాదాస్పద చిత్రం "ది కేరళ స్టోరీ" చిత్ర ప్రదర్శనకు అడ్డంకులు ఎదురవుతున్నాయి. ఈ మూ ప్రదర్శనను సోమవారం నుంచి తమిళనాడు వ్యాప్తంగా నిలిపివేయనున్నారు. ముఖ్యంగా, మల్టీప్లెక్స్ థియేటర్లలో చిత్రాన్ని ప్రదర్శించబోమి మల్టీప్లెక్స్ థియేటర్స్ యజమానులు వెల్లడించారు. రాష్ట్రంలో శాంతిభద్రత సమస్య తలెత్తకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు వారు తెలిపారు. 
 
ఈ నెల 5వ తేదీ శుక్రవారం విడుదలైన ఈ చిత్రం విడుదలకు ముందే వివాదాస్పదమైంది. అయినప్పటికీ చిత్రాన్ని యధావిధిగా శుక్రవారం రిలీజ్ చేశారు. అయితే, ఈ చిత్రాన్ని వీక్షించొద్దంటూ తమిళనాడులోని దర్శకుడు సీమాన్ సారథ్యంలోని నామ్ తమిళర్ కట్చి, ఎస్.డి.పి.ఐ వంటి కొన్ని పార్టీలు కూడా పిలుపునివ్వడమే కాకుండా ఆందోళన కార్యక్రమాలు కూడా చేపట్టాయి. 
 
దీనికితోడు ఈ చిత్రాని ప్రేక్షకుల ఆదరణ పెద్దగా లభించలేదు. దీంతో షోలను రీషెడ్యూల్ చేస్తున్నారు. ఇప్పటికే షెడ్యూల్ చేసిన పలు షోలను కూడా రద్దు చేశారు. మరోవైపు, ఈ చిత్ర ప్రదర్శనను కొనసాగిస్తే శాంతి భద్రతల సమస్యలు ఉత్పన్నమవుతాయని, అందుకే చిత్ర ప్రదర్శనను సోమవారం నుంచి నిలిపివేస్తున్నట్టు మల్టీప్లెక్స్ థియేటర్స్ ఓనర్స్ అసోసియేషన్ తెలిపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రధానమంత్రి మోడీ ప్రైవేట్ సెక్రటరీగా నిధి తివారీ!

దాహం అంటే నోట్లో మూత్రం పోసి యువతిపై 8 మంది సామూహిక అత్యాచారం

సోలోగా గగన విహారం చేసిన మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి - కల సాకారమైనదంటూ ట్వీట్ (Video)

కొడాలి నానికి ఏమైంది.. ఎయిర్ అంబులెన్స్‌లో ముంబై తరలింపు!

ఛీ...ఛీ... పెంపుడు కుక్కతో యువతి లైంగిక చర్య, 15 వేల మందికి పోస్ట్ చేసింది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

తర్వాతి కథనం
Show comments