Webdunia - Bharat's app for daily news and videos

Install App

కంగనా రనౌత్‌కు ప్రైవ‌సీ క‌ల్పించిన జ‌డ్జి

Webdunia
మంగళవారం, 5 జులై 2022 (19:02 IST)
Kangana Ranaut
కంగనా రనౌత్ వల్ల తన ప్రతిష్ట దెబ్బతిందని జావేద్ అక్తర్ ఆరోపించిన విష‌యం తెలిసిందే. ఒక టెలివిజన్ ఇంటర్వ్యూలో కంగనా రనౌత్ తనపై పరువు నష్టం కలిగించే ప్రకటనలు చేశారని ఆయ‌న ఆరోపించారు. నవంబర్ 2020లో అక్తర్ ఆమెపై ఫిర్యాదు చేసిన తర్వాత ఆమె కోర్టుకు హాజరు కావడం ఇది మూడోసారి.
 
నటి కంగనా రనౌత్ సోమవారం సబర్బన్ అంధేరిలోని మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టుకు హాజరయ్యారు. బాలీవుడ్ గీత రచయిత జావేద్ అక్తర్ తనపై దాఖలు చేసిన పరువు నష్టం ఫిర్యాదుకు సంబంధించి ఆమె హాజ‌ర‌య్యారు. ముందుగా ఆమె జ‌డ్జితో ప‌ర్స‌న‌ల్‌గా మాట్టాడుతూ త‌న‌కు ప్రైవ‌సీ కావాల‌ని కోరారు. అందుకు జ‌డ్జి మీడియాను, విలేక‌రుల‌ను పంపించేసి ఆమెకు ప్రైవ‌సీని క‌ల్పించారు.
 
ఇక దీనిపై సోష‌ల్‌మీడియాలో చ‌ర్చ జ‌రుగుతోంది. ఇంత ప్రైవ‌సీ అవ‌స‌ర‌మా! అని కొంద‌రంటే, న్యాయ‌స్థానం రూల్స్ ప్ర‌కారమే కంగ‌నా అడిగింద‌నీ, ఆమె లాయ‌ర్ స‌మ‌యానుకూలంగా ఆలోచ‌న క‌లిగించార‌ని చెబుతున్నారు. ఏది ఏమైనా ఈనెల 20న ఫైన‌ల్ తీర్పురానుందని తెలుస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కనుసన్నల్లోనే పహల్గాం ఉగ్రదాడి : పంజాబ్ మంత్రి!!

Bihar: భర్తతో గొడవ.. నలుగురు పిల్లలతో కలిసి విషం తాగింది.. ఆ తర్వాత ఏమైందంటే?

Manipur: మణిపూర్‌ చందేల్ జిల్లాలో ఆపరేషన్- పదిమంది మిలిటెంట్లు మృతి

PM Modi: విశాఖపట్నంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు.. ప్రధాని హాజరు

చైనా ఆయుధ వ్యవస్థలను ఏమార్చి పాక్‍లో లక్ష్యాలపై దాడులు చేసిన భారత్!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments