Webdunia - Bharat's app for daily news and videos

Install App

కంగనా రనౌత్‌కు ప్రైవ‌సీ క‌ల్పించిన జ‌డ్జి

Webdunia
మంగళవారం, 5 జులై 2022 (19:02 IST)
Kangana Ranaut
కంగనా రనౌత్ వల్ల తన ప్రతిష్ట దెబ్బతిందని జావేద్ అక్తర్ ఆరోపించిన విష‌యం తెలిసిందే. ఒక టెలివిజన్ ఇంటర్వ్యూలో కంగనా రనౌత్ తనపై పరువు నష్టం కలిగించే ప్రకటనలు చేశారని ఆయ‌న ఆరోపించారు. నవంబర్ 2020లో అక్తర్ ఆమెపై ఫిర్యాదు చేసిన తర్వాత ఆమె కోర్టుకు హాజరు కావడం ఇది మూడోసారి.
 
నటి కంగనా రనౌత్ సోమవారం సబర్బన్ అంధేరిలోని మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టుకు హాజరయ్యారు. బాలీవుడ్ గీత రచయిత జావేద్ అక్తర్ తనపై దాఖలు చేసిన పరువు నష్టం ఫిర్యాదుకు సంబంధించి ఆమె హాజ‌ర‌య్యారు. ముందుగా ఆమె జ‌డ్జితో ప‌ర్స‌న‌ల్‌గా మాట్టాడుతూ త‌న‌కు ప్రైవ‌సీ కావాల‌ని కోరారు. అందుకు జ‌డ్జి మీడియాను, విలేక‌రుల‌ను పంపించేసి ఆమెకు ప్రైవ‌సీని క‌ల్పించారు.
 
ఇక దీనిపై సోష‌ల్‌మీడియాలో చ‌ర్చ జ‌రుగుతోంది. ఇంత ప్రైవ‌సీ అవ‌స‌ర‌మా! అని కొంద‌రంటే, న్యాయ‌స్థానం రూల్స్ ప్ర‌కారమే కంగ‌నా అడిగింద‌నీ, ఆమె లాయ‌ర్ స‌మ‌యానుకూలంగా ఆలోచ‌న క‌లిగించార‌ని చెబుతున్నారు. ఏది ఏమైనా ఈనెల 20న ఫైన‌ల్ తీర్పురానుందని తెలుస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఎంకే స్టాలిన్ వ్యాఖ్యలకు ఫైర్ అయిన చంద్రబాబు.. హిందీ నేర్చుకుంటే తప్పేంటి? చురకలంటించారుగా!

తల్లీకొడుకు ఇలాంటి వీడియోలో కనిపిస్తారా... వీడియో వైరల్ (video)

Nadendla Manohar: మేము కూడా జగన్‌ను.. కోడికత్తికి ఎక్కువ, గొడ్డలికి తక్కువ అనగలం: నాదెండ్ల (video)

రాష్ట్ర బడ్జెట్ 2025-26.. సరైన కేటాయింపులు లేని అబద్ధాల కట్ట: జగన్ ఫైర్

EAM Jaishankar: ఆర్టికల్ 370ని తొలగించడం భేష్.. కాశ్మీర్‌లో ఆక్రమిత భాగాన్ని తిరిగి ఇవ్వడమే..?: జైశంకర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Hibiscus Flower: మహిళలకు మెరిసే అందం కోసం మందార పువ్వు

పుచ్చకాయ ముక్కను ఫ్రిడ్జిలో పెట్టి తింటున్నారా?

ఫ్లూ సమస్యను తరిమికొట్టండి: ఆరోగ్యంగా పనిచేయండి!

వేసవిలో చెరుకురసం ఎందుకు తాగాలో తెలుసా?

రక్త మూల కణ దానంపై అవగాహన కల్పించేందుకు చేతులు కలిపిన DKMS ఇండియా- IIT హైదరాబాద్

తర్వాతి కథనం
Show comments