Webdunia - Bharat's app for daily news and videos

Install App

విజయవాడ నుంచి రాజమండ్రి వరకూ పచ్చదనం ముచ్చటేసింది: రేణూ దేశాయ్

ఐవీఆర్
ఆదివారం, 5 జనవరి 2025 (16:57 IST)
విజయవాడ నుంచి రాజమండ్రి వరకూ పచ్చదనం ముచ్చటేసిందని అన్నారు రేణూ దేశాయ్. తూర్పు గోదావరి జిల్లాలోని రాజా నగరం మండలం లోని నరేంద్రపురంలో ఐశ్వర్య ఫుడ్ ఇండస్ట్రీస్ కి చెందిన 5 రకాల ఉత్పత్తులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... పాశ్చాత్య ఆహారం కంటే దక్షిణాది ఇడ్లీ, ఉప్మా, పెసరట్టు ఎంతో మేలైనవని కితాబుచ్చారు.
 
విజయవాడ నుంచి రాజమండ్రి వరకూ వస్తున్నప్పుడు మధ్యలో వున్న పచ్చని అందాలను చూసేందుకు తనకు రెండు కళ్లు సరిపోలేదని అన్నారు. టాలీవుడ్ ఇండస్ట్రీ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి కూడా రావాలని పెద్దలు చెబుతున్నారనీ, ఇక్కడ కూడా ఇండస్ట్రీ అభివృద్ధి చెందితే ఎంతో బాగుంటుందని అన్నారు. అకిరా నందన్ సినీ ప్రవేశం గురించి చెబుతూ... అకిరా సినిమాల్లో నటించాలని తను కూడా కోరుకుంటున్నాననీ, తనను సినిమాల్లో చూడాలన్న ఆత్రుత తనకి కూడా వుందని అన్నారు. అలాగని అతడిపై తను ఒత్తిడి తీసుకురాననీ, ఇష్టంతోనే సినిమాల్లో నటిస్తాడని చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

విశాఖపట్నంలో కాగ్నిజెంట్ కొత్త క్యాంపస్‌ ప్రారంభం, భారతదేశంలో భారీ విస్తరణ ప్రకటన

హైటెక్ సిటీలో కోలివింగ్ స్పేసెస్, అమ్మాయిలు-అబ్బాయిలు ఒకే గదిలో వుంటే?: వీహెచ్ ఆందోళన

శుక్రవారం, జూన్ 27న అంగరంగ వైభవంగా సికింద్రాబాద్ శ్రీ జగన్నాథ రథయాత్ర

Elephant Tusks: జైలులో వుంటూనే ఏనుగు దంతాల రవాణాకు స్కెచ్.. బయటికొచ్చి?

వికారాబాద్ పాఠశాల- ఆవు మెదడుతో పాఠాలు- టీచర్ సస్పెండ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గోరింటతో ఆరోగ్యం, అందం

సయాటికా నొప్పి నివారణ చర్యలు ఏమిటి?

నేరేడు పండ్లు తింటే 8 ప్రయోజనాలు

ఓరల్ యాంటీ-డయాబెటిక్ మందులను పంపిణీకి అబాట్- ఎంఎస్‌డి వ్యూహాత్మక భాగస్వామ్యం

ఎముకపుష్టికి ఎండుఖర్జూరం పాలు తాగితే...

తర్వాతి కథనం
Show comments