Webdunia - Bharat's app for daily news and videos

Install App

విజయవాడ నుంచి రాజమండ్రి వరకూ పచ్చదనం ముచ్చటేసింది: రేణూ దేశాయ్

ఐవీఆర్
ఆదివారం, 5 జనవరి 2025 (16:57 IST)
విజయవాడ నుంచి రాజమండ్రి వరకూ పచ్చదనం ముచ్చటేసిందని అన్నారు రేణూ దేశాయ్. తూర్పు గోదావరి జిల్లాలోని రాజా నగరం మండలం లోని నరేంద్రపురంలో ఐశ్వర్య ఫుడ్ ఇండస్ట్రీస్ కి చెందిన 5 రకాల ఉత్పత్తులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... పాశ్చాత్య ఆహారం కంటే దక్షిణాది ఇడ్లీ, ఉప్మా, పెసరట్టు ఎంతో మేలైనవని కితాబుచ్చారు.
 
విజయవాడ నుంచి రాజమండ్రి వరకూ వస్తున్నప్పుడు మధ్యలో వున్న పచ్చని అందాలను చూసేందుకు తనకు రెండు కళ్లు సరిపోలేదని అన్నారు. టాలీవుడ్ ఇండస్ట్రీ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి కూడా రావాలని పెద్దలు చెబుతున్నారనీ, ఇక్కడ కూడా ఇండస్ట్రీ అభివృద్ధి చెందితే ఎంతో బాగుంటుందని అన్నారు. అకిరా నందన్ సినీ ప్రవేశం గురించి చెబుతూ... అకిరా సినిమాల్లో నటించాలని తను కూడా కోరుకుంటున్నాననీ, తనను సినిమాల్లో చూడాలన్న ఆత్రుత తనకి కూడా వుందని అన్నారు. అలాగని అతడిపై తను ఒత్తిడి తీసుకురాననీ, ఇష్టంతోనే సినిమాల్లో నటిస్తాడని చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Celebrities: ఆన్‌లైన్ గేమింగ్ బిల్లు..సెలెబ్రిటీల వైపు మళ్లిన చర్చ.. అర్జున్ రెడ్డిపై ప్రశంసలు

Hyderabad: గర్భవతి అయిన భార్యను హత్య చేసిన భర్త

వావ్... మనం గెలిచాం, ఎగిరి కౌగలించుకున్న కుక్క (video)

Telangana: తెలంగాణలో సర్పంచ్ ఎన్నికలకు రంగం సిద్ధం.. త్వరలో నోటిఫికేషన్

Telangana: తెలంగాణలో సెప్టెంబర్ నుండి రేషన్ కార్డు లబ్ధిదారులకు సన్నబియ్యం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శొంఠి పాలు ఆరోగ్య ప్రయోజనాలు, మోతాదుకి మించి తాగితే?

ఉదయం పూట గుండె పోటు వచ్చే ప్రమాదం అధికం, కారణాలు ఏమిటి?

రుతుక్రమం రాకుండా వుండేదుకు హార్మోన్ పిల్ వేసుకున్న 18 ఏళ్ల యువతి మృతి, ఎందుకో తెలుసా?

లెమన్ గ్రాస్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

తర్వాతి కథనం
Show comments