ఎస్.ఎస్‌.ఎం.బి.28 చిత్రం తొలి షెడ్యూల్ పూర్తి

Webdunia
బుధవారం, 21 సెప్టెంబరు 2022 (16:28 IST)
Mahesh latest
సూపర్ స్టార్ మహేష్‌బాబు తాజా సినిమా ఎస్.ఎస్‌.ఎం.బి.28 . ఇటీవ‌లే ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్‌తో తొలిరోజు షూట్ హాజ‌ర‌యిన‌ట్లు సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ షెడ్యూల్ నేటితో ముగిసింద‌ని చిత్ర యూనిట్ ప్ర‌క‌టించింది. హై ఆక్టేన్ యాక్షన్ ఎపిసోడ్ తొలి షెడ్యూల్‌లో పూర్తి చేశారు. కొరియోగ్రాఫర్స్ ‘అన్బారివు’ ఈ యాక్షన్ ఎపిసోడ్‌ని డిజైన్ చేశారు. ద‌స‌రానుంచి త‌దుప‌రిషెడ్యూల్ జ‌ర‌గ‌నున్న‌ద‌ని తెలిపారు.
 
కాగా, ఈ సినిమాలో నాయిక‌గా పూజా హెగ్దే న‌టించ‌నుంది. ఇప్ప‌టికే మ‌హేస్‌బాబు, త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్ అన‌గానే మంచి హైప్ ఏర్ప‌డింది. హారిక అండ్ హాసిని క్రియేష‌న్స్‌పై ఈ చిత్ర నిర్మాణం జ‌రుగుతుంది. ప్ర‌స్తుత ప‌రిస్థితుల వ‌ల్ల సినిమాను త్వ‌ర‌గా పూర్తిచేయాల‌ని యూనిట్ నిర్ణయించిన‌ట్లు తెలుస్తోంది. కోవిడ్ వ‌ల్ల క‌థ‌ల‌లో గంద‌ర‌గోళం ఏర్ప‌డింది. అందుకే ఇప్పుడు చ‌క్క‌టి క‌థాంశంతో చిత్రాన్ని రూపొందిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రవీంద్ర భారతిలో ఎస్పీ బాలు విగ్రహం.. పృథ్వీరాజ్ వర్సెస్ శుభలేఖ సుధాకర్

ఎన్డీఏతో చేతులు కలపనున్న టీవీకే విజయ్.. తమిళ రాష్ట్రంలోనూ డబుల్ ఇంజిన్ సర్కారు వస్తుందా?

నారా లోకేష్‌తో పెట్టుకోవద్దు.. జగన్ విమాన ప్రయాణాల ఖర్చు రూ.222 కోట్లు.. గణాంకాల వెల్లడి

బీమా సొమ్ము కోసం అన్నను చంపిన తమ్ముడు

శోభనం రోజు భయంతో పారిపోయిన వరుడు... ఎక్కడ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

శీతాకాలంలో లవంగం దగ్గర పెట్టుకోండి, బాగా పనికొస్తుంది

తర్వాతి కథనం
Show comments