Webdunia - Bharat's app for daily news and videos

Install App

సౌత్‌ సినిమాలకూ మరాఠీ సినిమాకు అదే తేడా : కశ్మీర పరదేశి

Webdunia
బుధవారం, 15 ఫిబ్రవరి 2023 (13:05 IST)
Kashmir Pardesi
మరాఠీకి చెందిన కథానాయిక కశ్మీర పరదేశి. పలు యాడ్స్‌ కూడా చేసిన ఆమె తెలుగులో నాగశౌర్య నటించిన ‘నర్తనశాల’ చిత్రంలో నటించింది. ఇప్పుడు తెలుగులో కిరణ్‌ అబ్బవరంకు జోడీగా ‘వినరో భాగ్యము విష్ణు కథ’ చిత్రంలో నటించింది. జిఎ2 బేనర్‌లో అల్లు అరవింద్‌ సమర్పించిన ఈ సినిమా గురించి ఆమె మాట్లాడారు. ఇక్కడ సినిమాలలో కంటెంట్‌కూ మరాఠీ కంటెంట్‌ను కంపేర్‌ చేస్తూ ఇలా అన్నారు.
 
ఇక్కడ సినిమా కథలన్నీ కమర్షియల్‌ యాంగిల్‌లోనే వుంటాయి. కొన్ని కంటెంట్‌ వున్నా కామెడీ జోడింపు తోపాటు కల్పితాలుగా చూపిస్తారు. అదే మరాఠీ సినిమాల్లోని కథలు సహజత్వానికి దగ్గరగా వుంటాయి. కంటెంట్‌ బేస్డ్‌ సినిమాలు. పొయటిక్‌గా వుంటాయి. పాటలు అర్థవంతంగా వుంటాయి. కొన్ని కామెడీ సినిమాలూ వుంటాయి. అయితే కమర్షియల్‌ కోణం చాలా తక్కువగా వుంటుందని తెలియజేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

గూఢచర్య నెట్‌వర్క్‌పై ఉక్కుపాదం.. ఇప్పటికే 12 మంది అరెస్టు

భారత్‌లో పెరుగుతున్న కరోనా కేసులు.. కొత్తగా 164 నమోదు

Selfi: ఎంత ధైర్యం.. ఆడ చిరుతలతో సెల్ఫీలు వీడియో తీసుకున్నాడా? (video)

బైటకు రావద్దు తలాహ్ సయీద్, నిన్నూ లేపేయొచ్చు: పాక్ ఆర్మీ, ఐఎస్ఐ వార్నింగ్

China: సింధు జలాల నిలిపివేత.. పాకిస్థాన్‌లో ఆ పనులను మొదలెట్టిన చైనా.. ఏంటది?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments