Webdunia - Bharat's app for daily news and videos

Install App

దిల్ రాజుకు షాకిచ్చిన తెలుగు చలన చిత్ర పరిశ్రమ

Webdunia
ఆదివారం, 13 నవంబరు 2022 (15:59 IST)
తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి కీలక నిర్ణయం తీసుకుంది. నానాటికీ పెరిగిపోతున్న చిత్ర నిర్మాణ వ్యయం, నిర్మాతల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని ఈ కీలక నిర్ణయం తీసుకుంది. 
 
2017 డిసెంబరు 8వ తేదీన జరిగిన మండలి అత్యవసర సమావేశంలో సంక్రాంతి, దసరా పండుగలకు నేరుగా తెలుగులో వచ్చిన సినిమాలకు మాత్రమే థియేటర్స్ ఇవ్వాలని నిర్ణయం తీసుకోవడం జరిగిందని చిత్ర వాణిజ్య మండలి కార్యదర్శి టి.ప్రసన్నకుమార్ ఆదివారం విడుదల చేసిన ఓ పత్రికా ప్రకటనలో తెలిపారు.
 
ప్రముఖ నిర్మాత దిల్ రాజు గతంలో మాట్లాడుతూ, తెలుగు ఉండగా డబ్బింగ్ సినిమాలకు థియేటర్స్ ఎలా ఇస్తా అంటూ గత 2019లో చేసిన ఘాటు వ్యాఖ్యలను ఆయన గుర్తుచేశారు. ఆ ప్రకారమే తెలుగు సినిమాలకు ప్రథమ ప్రాధాన్యత ిస్తూ మిగిలిన థియేటర్లను డబ్బింగ్ సినిమాలకు కేటాయించేలా నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆ 5 కేజీల బంగారు ఆభరణాలను చోరీ చేసింది పోలీసులేనా?

నటి కృష్ణవేణి మృతి బాధాకరం : సీఎం చంద్రబాబు

నా కుమార్తె జీవితాన్ని ఎందుకురా నాశనం చేశావన్న తండ్రి... బండరాయి...

కారును ఢీకొన్న లారీ.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు దుర్మణం

అక్కంపల్లి రిజర్వాయర్ వద్ద బర్డ్ ఫ్లూ కేసులు - భయం గుప్పెట్లో భాగ్యనగరి వాసులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments