Webdunia - Bharat's app for daily news and videos

Install App

దిల్ రాజుకు షాకిచ్చిన తెలుగు చలన చిత్ర పరిశ్రమ

Webdunia
ఆదివారం, 13 నవంబరు 2022 (15:59 IST)
తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి కీలక నిర్ణయం తీసుకుంది. నానాటికీ పెరిగిపోతున్న చిత్ర నిర్మాణ వ్యయం, నిర్మాతల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని ఈ కీలక నిర్ణయం తీసుకుంది. 
 
2017 డిసెంబరు 8వ తేదీన జరిగిన మండలి అత్యవసర సమావేశంలో సంక్రాంతి, దసరా పండుగలకు నేరుగా తెలుగులో వచ్చిన సినిమాలకు మాత్రమే థియేటర్స్ ఇవ్వాలని నిర్ణయం తీసుకోవడం జరిగిందని చిత్ర వాణిజ్య మండలి కార్యదర్శి టి.ప్రసన్నకుమార్ ఆదివారం విడుదల చేసిన ఓ పత్రికా ప్రకటనలో తెలిపారు.
 
ప్రముఖ నిర్మాత దిల్ రాజు గతంలో మాట్లాడుతూ, తెలుగు ఉండగా డబ్బింగ్ సినిమాలకు థియేటర్స్ ఎలా ఇస్తా అంటూ గత 2019లో చేసిన ఘాటు వ్యాఖ్యలను ఆయన గుర్తుచేశారు. ఆ ప్రకారమే తెలుగు సినిమాలకు ప్రథమ ప్రాధాన్యత ిస్తూ మిగిలిన థియేటర్లను డబ్బింగ్ సినిమాలకు కేటాయించేలా నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తెలంగాణ మంత్రివర్గ విస్తరణ - కొత్తగా ముగ్గురుకి చోటు

కొడుకా... రూ.100 కోట్లు రాసిపెట్టాను.. లేవరా.... (Video)

ఆ మహిళ చనిపోయింది... ఆ తర్వాత తాను పొందిన అనుభవాన్ని వెల్లడించింది...

యేడాదికి రూ.20 లక్షలు సంపాదిస్తున్నా... ఓ ఇంటిని కొనుగోలు చేయలేకపోయా!

శ్రేయాస్ అయ్యర్‌ను పెళ్లి చేసుకున్న ఎడిన్ రోజ్!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments