Webdunia - Bharat's app for daily news and videos

Install App

ద‌ర్శ‌కులంద‌రినీ క‌లిపిన తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌

Webdunia
గురువారం, 25 ఆగస్టు 2022 (18:48 IST)
Directors team
తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లో ద‌ర్శ‌కులంద‌రినీ ఒక్కో శైలి. ఎవ‌రికివారు షూటింగ్‌లో వుంటే బిజీగా వుంటారు. ఏవో పార్టీలు, ఫంక్ష‌న్ల‌కు క‌లిసి పాల్గొంటారు. అలాంటివారిని సినీమారంగంలోని కాస్ట్ ఆఫ్ ప్రొడ‌క్ష‌న్ అనే స‌మ‌స్య క‌లిపింది. గ‌త కొద్దిరోజులుగా నిర్మాత దిల్‌రాజు సినిమారంగంలోని ఒక్కో శాఖ‌కు చెందిన ప్ర‌ముఖుల‌ను పిలిపించుకుని స‌మావేశం జ‌రిపి ఫైన‌ల్ నిర్ణ‌యాన్ని తీసుకుంటున్నారు. ఆ క్ర‌మంలో ఈరోజు తెలుగు ద‌ర్శ‌కులంతా ఫిలింఛాంబ‌ర్‌లో క‌ల‌వ‌డం జ‌రిగింది.
 
వీరిలో అనిల్‌రావిపూడి, త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్‌, మెహ‌ర్ ర‌మేష్‌, బుజ్జిబాబు, సుధీర్ వ‌ర్మ‌, ప‌ర‌శురామ్ త‌దిత‌రులు పాల్గొన్నారు. రాజ‌మౌళి ఇందులో క‌నిపించ‌లేదు. ఈరోజు జ‌రిగిన భేటీలో ద‌ర్శ‌ఖుల పారితోషికం ప్ర‌ధానంగా చ‌ర్చ‌కు వ‌చ్చిన‌ట్లు తెలిసింది. కోట్ల రూపాయ‌లు రెమ్యున‌రేష‌న్‌, ఏరియా వైజ్ లాభాల్లో ద‌ర్శ‌కుడు షేర్ కూడా ప‌రిగ‌ణ‌లోకి తీసుకోవాల‌ని నిర్మాత‌ల మండ‌లి దిల్‌రాజును కోరిన‌ట్లు తెలిసింది. త్వ‌ర‌లో వీటి వివ‌రాలు తెలియ‌నున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సింగయ్య మృతిపై జగన్ ట్వీట్.. సీరియస్ అయిన వంగలపూడి అనిత

జగన్ చేసిన తప్పును ఫేక్ వీడియోతో మభ్యపెట్టడం దారుణం : వైఎస్ షర్మిల

రాజకీయ ముసుగులో ఉన్న కరుడుగట్టిన నేరస్థుడు జగన్ : హోం మంత్రి అనిత

మేఘాలయ హానీమూన్ హత్య కేసు : కీలక ఆధారాలు దాచేసిన ఫ్లాట్ యజమాని

మా బూట్లు నాకడానికి కూడా నవ్వు పనికిరావు... ఇంటికెళ్లి చెప్పులు కుట్టుకోపో...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments