Webdunia - Bharat's app for daily news and videos

Install App

''తెలంగాణా కబడ్డీ జట్టు '' పాటల రికార్డింగ్ ప్రారంభం

Webdunia
శుక్రవారం, 3 జూన్ 2016 (16:52 IST)
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం ఉత్సవాల సందర్భంగా తెలంగాణా నేపథ్యంలో నవ్యసాయి ఫిల్మ్స్ పతాకంపై నిర్మిస్తున్న ''తెలంగాణా కబడ్డీ జట్టు'' సినిమా పాటల రికార్డింగ్ ప్రారంభమైంది. ''అనిత ఓ అనిత '' లాంటి మెలోడి పాటలతో సంచలనం సృష్టించిన రవి కళ్యాన్ సంగీత సారధ్యంలో పాటల రికార్డింగ్ మొదలైంది. ఫిలిం జర్నలిస్ట్ లక్ష్మి నారాయణ రాసిన ''అరవై ఏళ్ళుగా ఎదురు చూసింది ఆకాశం - ఆనందించింది అర్ధరాత్రి తెలంగానం జయహో జయహో జై తెలంగాణా '' అనే పాటను తొలి పాటగా రికార్డ్ చేస్తున్నారు. 
 
నరసింహ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాను పూర్తిగా తెలంగాణా నటీ నటులచేత తెరకెక్కించనున్నారు. తెలంగాణా సంస్కృతి, సంప్రదాయాలు, భాషా, యాసా లతో పాటు తెలంగాణా ప్రజల మధ్య ఉంటె ప్రేమాభిమానాలు ఇందులో కథ వస్తువుగా తీసుకున్నామని నిర్మాత నరసింహా రెడ్డి తెలిపారు. ఇందులో మొత్తం ఆరు పాటలు ఉంటాయన్నారు. 
 
పాటల రికార్డింగ్ పూర్తయిన తరువాత త్వరలోనే షూటింగ్ ప్రారంభిస్తామని నిర్మాత చెప్పారు. కబడ్డీ క్రీడా నేపథ్యంలో తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు పూర్తిగా కమర్షియల్ సినిమాగా తెరకేక్కిస్తున్నమన్నారు. అన్ని జిల్లాల నుంచి నటీనటులకు, గాయనీ గాయకులకు ఈ సినిమాలో ప్రవేశం కల్పిస్తున్నామని నిర్మాత నరసింహా రెడ్డి చెప్పారు. ఈ సినిమాకు స్క్రీన్ ప్లే, దర్శక్వతం - ఎం ఎల్ ఎన్.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Maoists Gajarla Ravi: అలిపిరి అడవుల్లో బాబుపై బాంబు దాడి-మావో చలపతి భార్య అరుణ మృతి

Godavari-Banakacherla Link Project: గోదావరి-బనకచెర్ల లింక్ ప్రాజెక్టుతో తెలంగాణకు నష్టం లేదు

Jagan: పోలీసులు అడ్డుకున్నా పల్నాడు జగన్మోహన్ రెడ్డి

Hyderabad: రూ.1.20 లక్షలు లంచం తీసుకుంటూ పట్టుబడిన స్వరూప

Phone Tapping: ఫోన్ ట్యాపింగ్ కేసుపై విచారణ.. 600మంది బాధితులా? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments