Webdunia - Bharat's app for daily news and videos

Install App

అర్థరాత్రి బెన్ఫిట్ షోలు ఎవరి బెన్ఫిట్ కోసం వేస్తున్నారు? : తెలంగాణ హైకోర్టు ప్రశ్న

ఠాగూర్
బుధవారం, 4 డిశెంబరు 2024 (09:24 IST)
'పుష్ప-2' చిత్రానికి న్యాయపరమైన చిక్కులు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా, రిలీజ్‌కు ముందు ఇలాంటి సమస్యలు ఎదురుకావడం ఆ చిత్ర నిర్మాతలకు విసుగుతెప్పిస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో ఇష్టానురీతిలో పుష్ప-2 చిత్రం టిక్కెట్ ధరలను పెంచడంపై తెలంగాణ హైకోర్టు మండిపడింది. రూ.800 ధర ఎలా నిర్ణయిస్తారని అడిగింది. అసలు అర్థరాత్రి బెన్ఫిట్ షోలు ఎవరి బెన్ఫిట్ కోసం ప్రదర్శిస్తున్నారంటూ సూటింగా ప్రశ్నించింది. 
 
ఈ సినిమాకు టిక్కెట్ ధరలను గరిష్టంగా రూ.800 పెంచుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దీనిపై తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలుకాగా, విచారణ సందర్భంగా హైకోర్టు న్యాయమూర్తి కీలక వ్యాఖ్యలు చేశారు. ఏదైనా చెప్తే వితండవాదం కొందరు చేస్తారని, రేటు ఎంతైనా పెట్టుకొని చూసేవాడు చూస్తాడు లేకపోతే లేదు అంటారు అది ముమ్మాటికీ తప్పని వ్యాఖ్యానించారు. 
 
స్థోమత లేని వాడు కూడా సినిమా పిచ్చిలో రూ.1000 పెట్టి సినిమా చూడాలి అని దొంగతనం చేయచ్చు, లేదా ఒక పేద కుటుంభం బియ్యానికి అని పెట్టుకున్నా డబ్బులను ఆ ఇంట్లోని కుర్రోడు దొంగతనం చేసి సినిమా చూడచ్చు, కొందరు రోడ్లపై దొంగతనాలకు కూడా పాల్పడచ్చని ఆందోళన వ్యక్తం చేసింది. 
 
టికెట్ కౌంటర్‍లో రేటు ఓ మోస్తరుగా పెట్టి బ్లాక్‌లో ఎంత రేటుకైనా అమ్ముకొంటే సరిపోతుందనీ, ఉన్నోడు బ్లాక్‌లో కొంటాడు లేనోడు కౌంటర్‌లో క్యూ లో ఉండి వాడి భాదలు వాడు పడి సినిమా చూస్తాడు. ఆలా కాకుండా కౌంటర్ రేటునే వందల్లో పెడితే ఎలా? అని నిలదీసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

'ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చింది' - టర్కీ కంపెనీలకు భారత్‌లో షాకులపై షాక్!!

హైదరాబాద్‌లో మెట్రో చార్జీల బాదుడే బాదుడు...

నీకెంత ధైర్యం.. నా బస్సునే ఓవర్‌టేక్ చేస్తావా.. కండక్టరుపై వైకాపా మాజీ ఎమ్మెల్యే దాడి!!

ఇంటి ముందు చెత్త వేయుద్దన్నందుకు మహిళ తల నరికేశాడు

తమిళనాడు జీడీపీ కంటే పాకిస్థాన్ జీడీపీ తక్కువా? నెటిజన్ల సెటైర్లు!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments