బాలకృష్ణకు తప్పిన పెను ప్రమాదం.. ఏమైంది?

Webdunia
శనివారం, 7 జనవరి 2023 (14:14 IST)
నందమూరి హీరో బాలకృష్ణకు పెను ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణించిన హెలికాప్టర్ గాలిలోనే తిరిగింది. ఈ రోజు ఉదయం ఒంగోలు నుండి హైదరాబాద్‌ రావాల్సిన నందమూరి బాలకృష్ణ గారి హెలికాప్టర్‌ వాతావరణం అనుకూలంగా లేకపోవడం వలన  ఒంగోలులో ఆగడం జరిగింది. 
 
పొగమంచు కారణంగా పైలెట్ ఒంగోలులో ల్యాండింగ్ చేశారు. పొగమంచు కారణంగా ల్యాండింగ్‌కు ఇబ్బంది ఏర్పడింది. ‌వాతావరణం కారణంగా ఆకాశంలోనే బాలయ్య హెలికాఫ్టర్ తిరగాల్సి వచ్చింది. దీంతో ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేశారు. అయినా జాగ్రత్తగా ఆయన ల్యాండ్ అయ్యారు. దీంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. 
 
చెన్నైలోని వాతావరణం విమానయానానికి అనుకూలంగా లేదు. దీంతో హెలికాప్టర్‌ను తిరిగి ఒంగోలుకు మార్చారు. దీంతో బాలయ్య 15 నిమిషాల పాటు ఆకాశంలో వేచి వుండాల్సి వచ్చింది. ఆపై రోడ్డు మార్గం ద్వారా హైదరాబాద్ వెళ్లారు. ఆపై జనవరి 12న విడుదల కానున్న వీరసింహారెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం బాలకృష్ణ శుక్రవారం ఒంగోలు వచ్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రూ. 950 కోట్ల అమెరికన్ విమానాన్ని పడగొట్టేసింది, క్షిపణితో 4,000 కి.మీ లక్ష్యంపై దాడి: ఇరాన్ శక్తికి నాటో షాక్

మాజీ డీజీపీ మనవరాలికి సైబర్ నేరగాళ్ల టోకరా - రూ.1.20 కోట్లు స్వాహా

తిరుమల పవిత్రతకు భంగం కలిగిస్తే కఠిన చర్యలే : సీఎం చంద్రబాబు

మీరు పనిమనిషిని పెళ్లి చేసుకోలేదు.. వంటపని, ఇంటిపని చెయ్యండి: సుప్రీం ఆదేశాలు

యుద్ధం సరిహద్దులను దాటింది... దేశ రక్షణకు సన్నద్ధంగా ఉండాలి : రాజ్‌నాథ్ సింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టైప్ 2 మధుమేహుల కోసం డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ సెమాగ్లుటైడ్ ఇంజెక్షన్ ఒబెడా విడుదల

GLP-1 థెరపీకి వారానికి చికిత్స ఖర్చు రూ. 325 ఖర్చు, ఎలా?

జైడస్ బహుళ-మోతాదుల పెన్ పరికరంలో సెమాగ్లుటైడ్ ఇంజెక్షన్‌

ఎండు ద్రాక్షను తింటున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

ఖాళీ కడుపుతో లవంగాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments