Webdunia - Bharat's app for daily news and videos

Install App

జయమ్మ పంచాయతీపై టీడీపీ ఎంపీ ఏమన్నారు..?

Webdunia
సోమవారం, 18 ఏప్రియల్ 2022 (12:02 IST)
అలాంటి టాలీవుడ్ ప్రముఖ యాంకర్ సుమ ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా 'జయమ్మ పంచాయితీ'   ఈ సినిమాను వచ్చేనెలలో విడుదల చేసేందుకు రంగం సిద్ధం అయ్యింది. ఈ సందర్భంగా జయమ్మ టీం... ప్రమోషన్లలో బిజీగా మారింది. ఇప్పటికే జయమ్మ పంచాయతీ సినిమా ట్రైలర్ కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా విడుదల చేశారు. 
 
తాజాగా జయమ్మ పంచాయతీ సినిమాపై టీడీపీ ఎంపీ రామ్మోహన్‌ నాయుడు పలు వ్యాఖ్యాలు చేశారు. ఈ సినిమా ట్రైలర్‌ బాగుందని సోషల్‌ మీడియా వేదికగా అభినందనలు తెలిపారు. ''శ్రీకాకుళం యాసతో సినిమాలు రూపొందించడాన్ని చూసి తాను గర్వపడుతున్నట్లు చెప్పారు. 
 
ట్రైలర్‌ను బట్టి చూస్తే.. ఈ సినిమా పల్లెటూరులో జరిగిన ఓ ఘటన ఆధారంగా తెరకెక్కినట్లు తెలుస్తోంది. విజయ్‌ కుమార్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఉత్తరాంధ్రలోని ఓ పల్లెటూరి వాతావరణం కనిపించనుంది. చాలాకాలం తర్వాత సుమ వెండితెరపై ఈ సినిమాతో రీ ఎంట్రీ ఇస్తున్నారు. 
 
బలగ ప్రకాశ్‌ నిర్మించిన ఈ చిత్రంలో దేవీ ప్రసాద్‌ కీలక పాత్ర పోషించారు. ఈ సినిమాకి సంగీతం: ఎం.ఎం. కీరవాణి, కూర్పు: రవితేజ గిరిజాల, ఛాయాగ్రహణం: అనూష్‌ కుమార్‌. ఈ చిత్రం మే 6న ప్రేక్షకుల ముందుకురానుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Jagan Letter: డీలిమిటేషన్ ప్రక్రియతో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం.. మోదీకి జగన్ లేఖ

రాజకీయ అధికారం తాత్కాలికమే.. ఎన్నికల కాలానికే పరిమితం.. జగన్ అర్థం చేసుకోవాలి?

పోసాని కృష్ణ మురళికి బెయిల్ మంజూరు చేసిన గుంటూరు కోర్టు

Navy Officer Murder Case: వెలుగులోకి షాకింగ్ నిజాలు.. మృతదేహంపైనే నిద్ర..

అమరావతిలో అతిపెద్ద అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం... కేశినేని శివనాథ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments