Webdunia - Bharat's app for daily news and videos

Install App

నందమూరి తారకరత్న భార్య ఎమోషనల్ పోస్ట్.. బెస్ట్ ఫ్రెండ్ కోసం...

Webdunia
గురువారం, 31 ఆగస్టు 2023 (12:07 IST)
Taraka Ratna
నందమూరి తారకరత్న ఫిబ్రవరి నెలలో గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. ఆయన మరణం నందమూరి కుటుంబాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. కానీ తారకరత్న కుటుంబ సభ్యులు ఆ బాధ నుంచి బయటపడలేకపోతున్నారు. ఈ క్రమంలో తారకరత్న భార్య అలేఖ్యా రెడ్డి అప్పుడప్పుడు తన భర్తపై సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్‌లు చేస్తుంటుంది. 
 
తారకరత్నకు ముగ్గురు పిల్లలు ఉన్న సంగతి తెలిసిందే. నిష్క అనే కుమార్తెతో పాటు తనయ రామ్, రేయా అనే పాప, బాబు కవలలు కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆగస్ట్ 28న ఈ కవలల పుట్టినరోజు కావడంతో తారక రత్న భార్య తన సోషల్ మీడియాలో ఒక వీడియోను షేర్ చేసి ఎమోషనల్ పోస్ట్ చేసింది. ఈ వీడియోలో పిల్లలు తారకరత్న ఫోటోకు పూలు సమర్పిస్తున్నారు. 
 
అలాగే తారకరత్న పిల్లలతో ఉన్న పాత ఫోటోలు కూడా ఈ వీడియోలో పోస్ట్ చేయబడ్డాయి. అలేఖ్యారెడ్డి ఇన్‌స్టాగ్రామ్‌లో ఇలా రాశారు: "నేను ఆలోచించాను. కానీ నేను ఎంత ప్రయత్నించినా, ఆలోచించినా, మీ ఇద్దరికీ సరిపోయే పుట్టినరోజు శుభాకాంక్షలు చాలా అందంగా లేవు. అద్భుతమైన కవలలకు జన్మదిన శుభాకాంక్షలు, వారు ఎప్పుడూ బెస్ట్ ఫ్రెండ్ కోసం వెతకాల్సిన అవసరం లేదు, ఇతర కవలలు ఎల్లప్పుడూ మీ వెన్నులో ఉంటారు." అంటూ చెప్పుకొచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

శబరిమల ఆలయ ప్రవేశం... రోజుకు 80వేల మంది మాత్రమే..

పురచ్చి తలైవర్ ఎంజీఆర్ అంటే నాకు ప్రేమ, అభిమానం: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి.. తమిళనాడు నుంచి రాలేదు..

ఎయిర్ షో కోసం ముస్తాబైన చెన్నై.. మెరీనాలో కనువిందు

భర్తతో విడిగా వుంటున్న స్నేహితురాలిపై కన్ను, అందుకు అంగీకరించలేదని హత్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తేనె మోతాదుకి మించి సేవిస్తే జరిగే నష్టాలు ఏమిటి?

గుండె జబ్బులకు కారణమయ్యే చెడు కొలెస్ట్రాల్‌ తగ్గించుకునేదెలా?

అల్లం పాలు ఎందుకు తాగాలో తెలుసా

కివీ పండు రసం తాగితే ఏంటి ప్రయోజనం?

బాదం పప్పులోని పోషక విలువలతో మీ నవరాత్రి ఉత్సవాలను సమున్నతం చేసుకోండి

తర్వాతి కథనం
Show comments