Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాఖీ సావంత్ లింగమార్పిడితో అమ్మాయిగా మారింది: తను శ్రీ

Webdunia
గురువారం, 8 నవంబరు 2018 (15:16 IST)
ప్రముఖ దర్శకుడు నానా పాటేకర్ తనతో అసభ్యంగా ప్రవర్తించారని తనుశ్రీ దత్తా ఆరోపించిన సంగతి తెలిసిందే. అయితే తనూశ్రీదత్తా పైకి చూడ్డానికి మాత్రమే అమ్మాయని.. లోపల అన్నీ మగ బుద్ధులేనని రాఖీ సావంత్ ఆగ్రహం వ్యక్తం చేసింది. తాజాగా బాలీవుడ్ నటి రాఖీ సావంత్ మహిళ కాదని లింగమార్పిడితో ఆమె అమ్మాయిగా మారిందంటూ తనుశ్రీ దత్తా చేసిన కామెంట్స్ వివాదాస్పదంగా మారాయి. 
 
ఈ విషయంలో చాలామంది తనుశ్రీకి మద్దతు తెలుపగా, రాఖీ సావంత్ మాత్రం తనుశ్రీకి వ్యతిరేకంగా విమర్శలు చేయడం మొదలెట్టింది. ఈ క్రమంలో వీరిద్దరి మధ్య మాటల యుద్ధం కొనసాగింది. ఇప్పటికీ ఒకరినొకరు దూషించుకుంటూనే ఉన్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న తనుశ్రీ.. రాఖీ సావంత్ ట్రాన్స్ జెండర్ అని, ఈ విషయం ఇండస్ట్రీలో చాలా మందికి తెలుసని వెల్లడించింది. 
 
మీ టూ ఉద్యమం ప్రభావం తగ్గినా.. ప్రజల మైండ్‌లో ఎప్పటికీ నిల్చుండి పోతుందని తనుశ్రీ దత్తా తెలిపింది. మీ టూ ఉద్యమంపై చాలామంది హీరోయిన్లు నోరు విప్పుతారని భావించాను. కానీ హీరోయిన్లు మిన్నకుండిపోవడం తనను నిరాశకు గురిచేసిందని, స్వరభాస్కర్, కంగనా రనౌత్ లాంటి హీరోయిన్లు మహిళల కోసం నోరు విప్పేందుకు జడుసుకోవట్లేదని.. మరికొందరైతే ఫిర్యాదులకు భయపడి.. మీటూ ఉద్యమానికి ముందుకురావట్లేదని.. తనుశ్రీ దత్తా తెలిపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Teacher: విద్యార్థినులను చెప్పుతో కొట్టిన టీచర్.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?

ఆ విద్యార్థులందరికీ ఫీజు రీయింబర్స్‌మెంట్ కట్ : తెలంగాణ సర్కారు

గూఢచర్య - భారత్ సిమ్ కార్డు చేరవేత.. నిందితుడి అరెస్టు

Passing Stars: ప్రపంచం అంతమయ్యే రోజులు దగ్గర పడుతున్నాయా? కారణం ఒక్క నక్షత్రం?

హనీమూన్‌కు వెళ్లిన కొత్త జంట మిస్సింగ్.. ఎక్కడ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

ఎందుకు ప్రతి ఒక్కరూ కొలెస్ట్రాల్ పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఉంది?

తర్వాతి కథనం
Show comments