Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇకపై థియేటర్లలో ట్రైలర్లను విడుదల చేసేది లేదు..

Webdunia
మంగళవారం, 17 అక్టోబరు 2023 (18:49 IST)
theatres
ఇకపై థియేటర్లలో ట్రైలర్లను విడుదల చేయించేది లేదని థియేటర్ యజమానుల సంఘం నిర్వాహకుడు తిరుప్పూర్ సుబ్బయ్యన్ చెప్పారు. ఇటీవల చెన్నైలో విజయ్ నటించిన లియో సినిమా ట్రైలర్ విడుదలైంది. 
 
ఈ ట్రైలర్‌ను వీక్షించేందుకు వచ్చిన అభిమానులు ఆవేశంతో ఊగిపోయారు. ఈ ఆవేశం డోస్ కాస్త ఎక్కువ కావడంతో పలు థియేటర్లు ధ్వంసం అయ్యాయి. థియేటర్లలోని ఫర్నీచర్‌ను పగులకొట్టడం వంటివి చేశారు. వీటికి సంబంధించిన ఫోటోలు వీడియోలు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్నాయి. 
 
ఈ నేపథ్యంలో ఇకపై థియేటర్లలో ట్రైలర్‌లు విడుదల కావు. కొన్ని చిత్రాలలో ట్రైలర్‌లు విడుదల చేయడం వల్ల చట్ట నియంత్రణ సమస్య ఏర్పడడంతో పాటు థియేటర్‌లో కూడా ఇబ్బంది ఏర్పడుతున్నాయి. 
 
కాబట్టి ఇకపై ట్రైలర్‌లు విడుదల చేసేది లేదని థియేటర్ యజమానుల సంఘం నిర్ణయించినట్లు తిరుప్పూర్ సుబ్బయ్యన్ తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వివాహిత వద్దన్నా వదిలిపెట్టని ప్రియుడు, భార్యను చంపేసిన భర్త?

భర్త తాగుబోతు.. వడ్డీ వసూలు చేసేందుకు వచ్చిన వ్యక్తితో భార్య జంప్.. అడిగితే?

ఏపీ విభజన తర్వాత తెలంగాణ అప్పుల కుప్పగా మారింది

Pawan Kalyan: కుంభేశ్వరర్ ఆలయంలో పవన్ కల్యాణ్.. సెల్ఫీ ఫోటోలు వైరల్ (video)

లోక్‌సభలో కొత్త ఆదాయపన్ను బిల్లును ప్రవేశపెట్టిన కేంద్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మధుమేహం వ్యాధికి మెంతులు అద్భుతమైన ప్రయోజనాలు

మునగ ఆకుల టీ ఒక్కసారి తాగి చూడండి

దొండ కాయలు తినేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

హైదరాబాద్ వేడి వాతావరణం, భౌగోళిక పరిస్థితులు డీహైడ్రేషన్ ప్రమాదంలో పడేస్తున్నాయి: హెచ్చరిస్తున్న నిపుణులు

బీట్ రూట్ జ్యూస్ ఉపయోగాలు

తర్వాతి కథనం
Show comments