Webdunia - Bharat's app for daily news and videos

Install App

అడిగినంత ఇస్తే కోరినట్టు ఊపేస్తానంటున్న మిల్కీ బ్యూటీ

తమన్నా.. టాలీవుడ్ మిల్కీ బ్యూటీ. తెలుగు చిత్రపరిశ్రమలో స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. గత కొంతకాలంగా సినీ అవకాశాలు లేవు. అదేసమయంలో వచ్చిన ఆఫర్లను వదిలిపెట్టడం లేదు. చివరకు స్పెషల్ సాంగ్స్ అయినా సరే.. కుర

Webdunia
గురువారం, 9 ఆగస్టు 2018 (14:36 IST)
తమన్నా.. టాలీవుడ్ మిల్కీ బ్యూటీ. తెలుగు చిత్రపరిశ్రమలో స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. గత కొంతకాలంగా సినీ అవకాశాలు లేవు. అదేసమయంలో వచ్చిన ఆఫర్లను వదిలిపెట్టడం లేదు. చివరకు స్పెషల్ సాంగ్స్ అయినా సరే.. కుర్రహీరోలతో కలిసి కాలు కదిపేందుకు సై అంటోంది.
 
జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన త్రిపాత్రాభినయం చేసి చిత్రం "జై లవ కుశ". ఈ చిత్రంలో తమన్నా 'సింగ్ జర' అంటూ అదరగొట్టింది. ఆ తర్వాత అనేక మంది తారలు ఒకవైపు కథానాయికలుగా నటిస్తూనే మరోవైపు స్పెషల్ సాంగ్‌లలో నటించేందుకు సమ్మతిస్తున్నారు. ఇపుడు మళ్లీ అలాంటి అవకాశమే తమన్నాకు వరించింది. 
 
తాజాగా కన్నడలో హీరో యాష్ నటిస్తున్న 'కెజిఎఫ్' సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ కోసం ఆ చిత్ర దర్శక నిర్మాతలు తమన్నాను కలవడం, ఆమె ఒప్పుకోవడం జరిగిపోయిందట. ఈ పాట కోసం మిల్కీ బ్యూటీ భారీగానే ఛార్జ్ చేస్తున్నట్టు సమాచారం. 
 
ఇకపోతే ఈ పాట 1970 దశకంలో వచ్చిన డా.రాజ్ కుమార్ చేసిన 'పరోపకారి' చిత్రంలోని ప్రత్యేక గీతాన్ని పోలి ఉండనుంది. 70, 80 దశకాల్లో జరిగే ఈ సినిమా కథలో యాష్ రాక్ స్టార్ పాత్రలో కనిపించనున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Andhra Pradesh: COVID-19 మార్గదర్శకాలను జారీ చేసిన ఏపీ సర్కారు

Chhattisgarh: బసవ రాజుతో సహా 27మంది మావోయిస్టులు మృతి

తిరుమలలో అపచారం: కొండపై నమాజ్ చేసిన వ్యక్తి - వీడియో వైరల్

Jio: ఆంధ్రప్రదేశ్ టెలికాం సర్కిల్‌లో జియో నెట్‌వర్క్‌ ఏర్పాటు

Drum Tower: 650 ఏళ్ల డ్రమ్ టవర్ కూలిపోయింది.. వీడియో

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తర్వాతి కథనం
Show comments