Webdunia - Bharat's app for daily news and videos

Install App

శింబు సరసన దేవసేన.. ఏ సినిమాలో తెలుసా?

శింబు సరసన దేవసేన నటిస్తోందా.. ఇదేంటి? అనుకుంటున్నారు కదూ.. అవునండి. గతంలో వచ్చిన ''ఏ మాయ చేసావే'' (తమిళంలో విన్నై తాండి వరువాయా) చిత్రానికి ప్రస్తుతం తమిళంలో సీక్వెల్ చేస్తున్నారు. శింబు హీరోగా గౌతమ్

Webdunia
గురువారం, 9 ఆగస్టు 2018 (14:29 IST)
శింబు సరసన దేవసేన నటిస్తోందా.. ఇదేంటి? అనుకుంటున్నారు కదూ.. అవునండి. గతంలో వచ్చిన ''ఏ మాయ చేసావే'' (తమిళంలో విన్నై తాండి వరువాయా) చిత్రానికి ప్రస్తుతం తమిళంలో సీక్వెల్ చేస్తున్నారు. శింబు హీరోగా గౌతమ్ మీనన్ దర్శకత్వంలో రూపొందే ఈ చిత్రంలో అనుష్క కథానాయికగా నటిస్తుందని సమాచారం. 
 
ప్రస్తుతం శింబు మణిరత్నం దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా పూర్తయ్యాక శింబు గౌతమ్ మీనన్ దర్శకత్వంలో విన్నై తాండి వరువాయా సీక్వెల్‌లో నటించనున్నాడు. ఏ మాయ చేసావే తమిళ సినిమా గౌతమ్ మేనన్, శింబు, త్రిష కెరీర్‌లో సూపర్ హిట్‌గా నిలిచింది. 
 
ఇందులో శింబు సరసన అనుష్క శెట్టి నటించనుందని టాక్. ఇందుకోసం అనుష్కతో గౌతమ్ సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. తెలుగులోనూ ఈ సినిమాకు సీక్వెల్ వుంటుందని.. మాధవన్ ఈ చిత్రంలో కీలక పాత్రలో కనిపిస్తారని, అనుష్క శింబు లవర్‌ పాత్రలో కనిపిస్తుందని టాక్ వస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సమాజానికి భయపడి ఆత్మహత్య చేసుకున్న 14 ఏళ్ల అత్యాచార బాధితురాలు

Crime: భార్యాపిల్లలను బావిలో తోసి హతమార్చేసిన భర్త

జనరేటివ్ ఏఐ, కంప్యూటేషనల్ ఇంటెలిజెన్స్‌పై కెఎల్‌హెచ్ బాచుపల్లి అంతర్జాతీయ సదస్సు

Praja Darbar: నారా లోకేష్ ప్రజా దర్బార్.. రాజభాస్కర రెడ్డి చేసిన రూ1.77 కోట్ల మోసం గురించి..?

బీఆర్ఎస్ నేతలు ఎప్పటికైనా తన దారికి రావాల్సిందే : కె.కవిత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

తర్వాతి కథనం
Show comments