Webdunia - Bharat's app for daily news and videos

Install App

శింబు సరసన దేవసేన.. ఏ సినిమాలో తెలుసా?

శింబు సరసన దేవసేన నటిస్తోందా.. ఇదేంటి? అనుకుంటున్నారు కదూ.. అవునండి. గతంలో వచ్చిన ''ఏ మాయ చేసావే'' (తమిళంలో విన్నై తాండి వరువాయా) చిత్రానికి ప్రస్తుతం తమిళంలో సీక్వెల్ చేస్తున్నారు. శింబు హీరోగా గౌతమ్

Webdunia
గురువారం, 9 ఆగస్టు 2018 (14:29 IST)
శింబు సరసన దేవసేన నటిస్తోందా.. ఇదేంటి? అనుకుంటున్నారు కదూ.. అవునండి. గతంలో వచ్చిన ''ఏ మాయ చేసావే'' (తమిళంలో విన్నై తాండి వరువాయా) చిత్రానికి ప్రస్తుతం తమిళంలో సీక్వెల్ చేస్తున్నారు. శింబు హీరోగా గౌతమ్ మీనన్ దర్శకత్వంలో రూపొందే ఈ చిత్రంలో అనుష్క కథానాయికగా నటిస్తుందని సమాచారం. 
 
ప్రస్తుతం శింబు మణిరత్నం దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా పూర్తయ్యాక శింబు గౌతమ్ మీనన్ దర్శకత్వంలో విన్నై తాండి వరువాయా సీక్వెల్‌లో నటించనున్నాడు. ఏ మాయ చేసావే తమిళ సినిమా గౌతమ్ మేనన్, శింబు, త్రిష కెరీర్‌లో సూపర్ హిట్‌గా నిలిచింది. 
 
ఇందులో శింబు సరసన అనుష్క శెట్టి నటించనుందని టాక్. ఇందుకోసం అనుష్కతో గౌతమ్ సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. తెలుగులోనూ ఈ సినిమాకు సీక్వెల్ వుంటుందని.. మాధవన్ ఈ చిత్రంలో కీలక పాత్రలో కనిపిస్తారని, అనుష్క శింబు లవర్‌ పాత్రలో కనిపిస్తుందని టాక్ వస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Andhra Pradesh: COVID-19 మార్గదర్శకాలను జారీ చేసిన ఏపీ సర్కారు

Chhattisgarh: బసవ రాజుతో సహా 27మంది మావోయిస్టులు మృతి

తిరుమలలో అపచారం: కొండపై నమాజ్ చేసిన వ్యక్తి - వీడియో వైరల్

Jio: ఆంధ్రప్రదేశ్ టెలికాం సర్కిల్‌లో జియో నెట్‌వర్క్‌ ఏర్పాటు

Drum Tower: 650 ఏళ్ల డ్రమ్ టవర్ కూలిపోయింది.. వీడియో

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తర్వాతి కథనం
Show comments