శింబు సరసన దేవసేన.. ఏ సినిమాలో తెలుసా?

శింబు సరసన దేవసేన నటిస్తోందా.. ఇదేంటి? అనుకుంటున్నారు కదూ.. అవునండి. గతంలో వచ్చిన ''ఏ మాయ చేసావే'' (తమిళంలో విన్నై తాండి వరువాయా) చిత్రానికి ప్రస్తుతం తమిళంలో సీక్వెల్ చేస్తున్నారు. శింబు హీరోగా గౌతమ్

Webdunia
గురువారం, 9 ఆగస్టు 2018 (14:29 IST)
శింబు సరసన దేవసేన నటిస్తోందా.. ఇదేంటి? అనుకుంటున్నారు కదూ.. అవునండి. గతంలో వచ్చిన ''ఏ మాయ చేసావే'' (తమిళంలో విన్నై తాండి వరువాయా) చిత్రానికి ప్రస్తుతం తమిళంలో సీక్వెల్ చేస్తున్నారు. శింబు హీరోగా గౌతమ్ మీనన్ దర్శకత్వంలో రూపొందే ఈ చిత్రంలో అనుష్క కథానాయికగా నటిస్తుందని సమాచారం. 
 
ప్రస్తుతం శింబు మణిరత్నం దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా పూర్తయ్యాక శింబు గౌతమ్ మీనన్ దర్శకత్వంలో విన్నై తాండి వరువాయా సీక్వెల్‌లో నటించనున్నాడు. ఏ మాయ చేసావే తమిళ సినిమా గౌతమ్ మేనన్, శింబు, త్రిష కెరీర్‌లో సూపర్ హిట్‌గా నిలిచింది. 
 
ఇందులో శింబు సరసన అనుష్క శెట్టి నటించనుందని టాక్. ఇందుకోసం అనుష్కతో గౌతమ్ సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. తెలుగులోనూ ఈ సినిమాకు సీక్వెల్ వుంటుందని.. మాధవన్ ఈ చిత్రంలో కీలక పాత్రలో కనిపిస్తారని, అనుష్క శింబు లవర్‌ పాత్రలో కనిపిస్తుందని టాక్ వస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Amaravati: అమరావతిలో 3300 కి.మీ సైక్లింగ్, వాకింగ్ ట్రాక్ నెట్‌వర్క్‌

నేను, బ్రాహ్మణి ఇంటి పనులను సమానంగా పంచుకుంటాం.. నారా లోకేష్

తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి, పరిసర ప్రాంతాల్లో నెట్‌వర్క్ నాణ్యతను పరీక్షించిన ట్రాయ్

ఫెయిల్ అయితే భారతరత్న అబ్దుల్ కలాంను గుర్తు తెచ్చుకోండి: చాగంటివారి అద్భుత సందేశం (video)

Matrimony Fraud: వరంగల్‌లో ఆన్‌లైన్ మ్యాట్రిమోని మోసం.. వధువు బంగారంతో పరార్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

తర్వాతి కథనం
Show comments