Webdunia - Bharat's app for daily news and videos

Install App

నోరుందనీ పిచ్చిపిచ్చిగా మాట్లాడకూడదు : మిల్కీబ్యూటీ (Dance rehearsal video)

మిల్కీబ్యూటీ తమన్నా వేదాంత ధోరణితో మాట్లాడుతోంది. దేవుడు నోరిచ్చాడు కదా అని పిచ్చిపిచ్చిగా మాట్లాడకూడదంటూ సలహా ఇస్తోంది. మన పెద్దలు 'కష్టే ఫలి' అన్నారు కదా అని అడిగితే.. మోడ్రన్‌ డేస్‌లో దానికి ఇంకొకట

Webdunia
సోమవారం, 4 సెప్టెంబరు 2017 (16:11 IST)
మిల్కీబ్యూటీ తమన్నా వేదాంత ధోరణితో మాట్లాడుతోంది. దేవుడు నోరిచ్చాడు కదా అని పిచ్చిపిచ్చిగా మాట్లాడకూడదంటూ సలహా ఇస్తోంది. మన పెద్దలు 'కష్టే ఫలి' అన్నారు కదా అని అడిగితే.. మోడ్రన్‌ డేస్‌లో దానికి ఇంకొకటి ఖచ్చితంగా తోడవ్వాల్సిందే అంటున్నారు. ముందుగా మన ప్రవర్తన, వ్యవహరించే తీరు మంచిగా ఉండాలని హితవు పలుకుతోంది. 
 
ముఖ్యంగా లౌక్యం. జీవితంలో ఎవరికైనా లౌక్యం తెలియాలి. ఎక్కడ ఎంతవరకు మాట్లాడితే బావుంటుందో అంతే మాట్లాడాలంటోంది. అంతేగానీ దేవుడు నోరు ఇచ్చాడు కదా అని పిచ్చిపిచ్చిగా మాట్లాడకూడదు. నా దృష్టిలో మాటకు చాలా విలువ ఉంటుంది. పలికే ప్రతి మాటను లౌక్యంగా పలకాలి. నేను ఎవరితో మాట్లాడినా ఆచితూచి మాట్లాడుతుంటాను. ఈ పద్ధతి వల్ల చాలావరకు సమస్యల నుంచి బయటపడగలుగుతున్నాను. కావాలంటే ఎవరైనా ప్రయత్నించి చూడొచ్చు అని సలహా ఇచ్చింది. 
 
కాగా, ఈ భామ ఓ బాలీవుడ్ మూవీ కోసం హీరోతో కలిసి డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తున్న వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఆ వీడియోను మీరూ ఓసారి చూడండి. 
 

సంబంధిత వార్తలు

బాలుడి ప్రాణాల రక్షణ కోసం ఏకమైన ప్రజలు - రూ.17.5 కోట్ల ఖరీదైన ఇంజెక్షన్ కోసం సాయం!!

కుర్‌కురే ప్యాకెట్ తీసుకురాలేదని భర్తకు షాకిచ్చిన భార్య.. విడాకుల కోసం దరఖాస్తు!!

పల్నాడు జిల్లాలో 144 సెక్షన్ - బలగాల మొహరింపు.. టీడీపీ - వైకాపా నేతల గృహనిర్బంధం!!

పులివర్తి నానిపై హత్యాయత్నం : పోలీసుల అదుపులో ఆరుగురు అనుమానితులు!!

కుర్ కురే కొనివ్వలేదని.. భర్తకు విడాకులు ఇవ్వాలనుకున్న భార్య

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

ఇలాంటి అలవాట్లు తెలియకుండానే కిడ్నీలను డ్యామేజ్ చేస్తాయి

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments