Webdunia - Bharat's app for daily news and videos

Install App

నష్టాల్లో 'సైరా నరసింహా రెడ్డి' : 18 రోజుల్లో కలెక్షన్స్ ఎంతో తెలుసా?

Webdunia
సోమవారం, 21 అక్టోబరు 2019 (14:29 IST)
మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం "సైరా నరసింహా రెడ్డి", నయనతార, తమన్నా, అమితాబ్, జగపతిబాబు, కిచ్చా సుదీప్, విజయ్ సేతుపతి వంటి అగ్ర నటీనటులు నటించారు. హీరో రాంచరణ్ నిర్మించగా, సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రం గాంధీ జయంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చి, సూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. 
 
అయితే, ఈ చిత్రం విడుదలైన ప్రతి ప్రాంతంలోనూ విజయవిహారాన్ని కొనసాగిస్తూనే ఉంది. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో 18 రోజుల్లో 104 కోట్ల రూపాయల షేర్‌ను సాధించింది. ప్రపంచవ్యాప్తంగా రూ.229 కోట్ల గ్రాస్‌ను, రూ.140 కోట్ల షేర్‌ను రాబట్టింది. 
 
ఈ 18 రోజుల్లో ఒక్క నైజామ్ ఏరియాలోనే ఈ సినిమా రూ.32 కోట్లకి పైగా వసూలు చేయడాన్ని విశేషంగా చెప్పుకుంటున్నారు. తెలుగుతోపాటు తమిళ, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో ఈ సినిమాను నిర్మించారు. రేనాటి వీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.
 
అయితే ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం మేరకు.. సైరా నరసింహా రెడ్డి చిత్రానికి విశేష ప్రజాధారణ లభించినప్పటికీ.. కలెక్షన్లు మాత్రం ఆశించినంతగా లేవన్నది ఇన్‌సైడ్ టాక్‌గా వుంది. అనేక ఏరిపాయాల్లో కలెక్షన్స్ దారుణంగా పడిపోయాన్న ప్రచారం ఉంది. ఈ కారణంగా ఈ చిత్రం నష్టాలను చవిచూసినట్టు తెలుస్తోంది. ప్రధానంగా పంపిణీదారులు పూర్తి నిరాశలో కూరుకునిపోయారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కల్తీ పాల రాకెట్‌ను చేధించిన రాచకొండ పోలీసులు.. పాలపొడి హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపి?

అమ్మాయిలా చాటింగ్ చేసి.. హోటల్ గదికి పిలిపించారు.. నగ్నంగా ఫోటోలు తీసి డబ్బులు వసూలు

Chandra Babu: టీచర్ అవతారం ఎత్తిన చంద్రబాబు నాయుడు.. క్లాసులో నారా లోకేష్

Karnataka: అరెస్ట్ భయంతో కుమారుడి ఆత్మహత్య - ఆ షాక్ తట్టుకోలేక గుండెపోటుతో తండ్రి మృతి

దోసె తింటున్న బసవయ్య.. రోజూ ఆ షాపుకు వస్తోంది.. వెయిట్ చేసి మరీ!? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

తర్వాతి కథనం
Show comments