Webdunia - Bharat's app for daily news and videos

Install App

షాకింగ్, రెడ్ లైట్ ఏరియాలో శ్వేతా బసు ప్రసాద్

Webdunia
శనివారం, 6 ఫిబ్రవరి 2021 (21:55 IST)
శ్వేతా బసు ప్రసాద్. టాలీవుడ్ ఇండస్ట్రీలో కొత్త బంగారులోకం చిత్రంతో తన కెరీర్ ప్రారంభించిన ఈ ముద్దుగుమ్మ ఎప్పుడూ వార్తల్లో తళుక్కుమంటూ వుంటుంది. తాజాగా ముంబైలోని రెడ్ లైట్ ఏరియాలో కనబడి షాకిచ్చింది. ఇంతకీ శ్వేతాబసు ప్రసాద్ అక్కడికి ఎందుకు వెళ్లింది.. ఆ విషయం తనే చెప్పింది.
 
ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు మధుర్ బండార్కర్ తెరకెక్కిస్తున్న ఇండియా లాక్ డౌన్ చిత్రంలో తను సెక్స్ వర్కర్ గా నటిస్తోందట. లాక్ డౌన్ సమయంలో సెక్స్ వర్కర్ల జీవితం ఎలా వుందో తెలుసుకునేందుకు అక్కడికి వెళ్లిందట. వారి గాధలను విని కన్నీళ్లు వచ్చాయట. వారి కష్టాలను ప్రత్యక్షంగా చూసినప్పుడే తన పాత్రకు న్యాయం చేయగలనని నమ్మి, రెడ్ లైట్ ఏరియాకు వెళ్లినట్లు చెప్పుకొచ్చింది శ్వేతా బసు. మరి ఈ చిత్రంతోనైనా ఆమె కెరీర్ తళుక్కుమనాలని కోరుకుందాం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Stree Shakti: మహిళలతో కలిసి బస్సులో ప్రయాణించిన సీఎం చంద్రబాబు, పవన్, నారా లోకేష్ (video)

ఏపీ అసెంబ్లీ భవనంలో రూ.1.5 కోట్ల వ్యయంతో హై-స్పీడ్ ప్రింటింగ్ యంత్రాలు

Banakacherla: గోదావరి-బనకచెర్ల ప్రాజెక్టును సమర్థించిన ఏపీ చంద్రబాబు

PM Modi: 103 నిమిషాల స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగం.. రికార్డ్ బ్రేక్

leopard: తల్లిదండ్రులతో నిద్రస్తున్న మూడేళ్ల చిన్నారిని లాక్కెళ్లిన చిరుత.. ఆ తర్వాత ఏమైందంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

కూల్‌డ్రింక్స్ తాగితే పక్షవాతం తప్పదంటున్న వైద్య నిపుణులు

తర్వాతి కథనం