Webdunia - Bharat's app for daily news and videos

Install App

షాకింగ్, రెడ్ లైట్ ఏరియాలో శ్వేతా బసు ప్రసాద్

Webdunia
శనివారం, 6 ఫిబ్రవరి 2021 (21:55 IST)
శ్వేతా బసు ప్రసాద్. టాలీవుడ్ ఇండస్ట్రీలో కొత్త బంగారులోకం చిత్రంతో తన కెరీర్ ప్రారంభించిన ఈ ముద్దుగుమ్మ ఎప్పుడూ వార్తల్లో తళుక్కుమంటూ వుంటుంది. తాజాగా ముంబైలోని రెడ్ లైట్ ఏరియాలో కనబడి షాకిచ్చింది. ఇంతకీ శ్వేతాబసు ప్రసాద్ అక్కడికి ఎందుకు వెళ్లింది.. ఆ విషయం తనే చెప్పింది.
 
ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు మధుర్ బండార్కర్ తెరకెక్కిస్తున్న ఇండియా లాక్ డౌన్ చిత్రంలో తను సెక్స్ వర్కర్ గా నటిస్తోందట. లాక్ డౌన్ సమయంలో సెక్స్ వర్కర్ల జీవితం ఎలా వుందో తెలుసుకునేందుకు అక్కడికి వెళ్లిందట. వారి గాధలను విని కన్నీళ్లు వచ్చాయట. వారి కష్టాలను ప్రత్యక్షంగా చూసినప్పుడే తన పాత్రకు న్యాయం చేయగలనని నమ్మి, రెడ్ లైట్ ఏరియాకు వెళ్లినట్లు చెప్పుకొచ్చింది శ్వేతా బసు. మరి ఈ చిత్రంతోనైనా ఆమె కెరీర్ తళుక్కుమనాలని కోరుకుందాం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Uncle: కుమార్తెను వేధించాడు.. అల్లుడిని కిడ్నాప్ చేసి హత్య చేసిన మామ..

Jagan: జూన్ 4న వెన్నుపోటు దినోత్సవం జరుపుకోవాలి: జగన్ పిలుపు

సింధు జలాలను నిలిపివేసిన భారత్.. పాకిస్థాన్‌లో ఎండిపోతున్న డ్యామ్‌లు

టీడీపీ నేతను కత్తితో పొడిచి.. శవాన్ని ముక్కలు నరికి....

Pawan Kalyan: శర్మిష్ట పనోలి అరెస్ట్.. స్పందించిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

తర్వాతి కథనం