Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎన్టీఆర్ మ‌హానాయ‌కుడు విడుద‌ల అవుతుందా..? లేదా..?

Webdunia
సోమవారం, 28 జనవరి 2019 (11:41 IST)
నంద‌మూరి తార‌క రామారావు జీవిత క‌థ ఆధారంగా తెర‌కెక్కిన చిత్రం ఎన్టీఆర్. రెండు భాగాలుగా రూపొందిన ఈ చిత్రం ఫ‌స్ట్ పార్ట్ ఎన్టీఆర్ క‌థానాయ‌కుడు రిలీజ్ కావ‌డం.. డిజాస్ట‌ర్ అవ్వ‌డం తెలిసిందే. దీంతో సెకండ్ పార్ట్ ఎన్టీఆర్ మ‌హానాయ‌కుడు చిత్రం విడుద‌లపై రోజుకో వార్త బ‌య‌ట‌కు వ‌స్తుండ‌టంతో అభిమానుల్లో టెన్ష‌న్ ప‌ట్టుకుంది. ఇంత‌కీ విష‌యం ఏంటంటే... ఎన్టీఆర్ మ‌హానాయ‌కుడు చిత్రాన్ని ఫిబ్ర‌వ‌రి 7న రిలీజ్ చేయాలి అనుకున్నారు.
 
అయితే.. ఫ‌స్ట్ పార్ట్ డిజాస్టర్ అవ్వ‌డంతో సెకండ్ పార్ట్ విష‌యంలో చాలా కేర్ తీసుకుంటున్నార‌ట‌. దీంతో ముందు అనుకున్న‌ట్టుగా ఫిబ్ర‌వ‌రి 7న కాకుండా ఫిబ్ర‌వ‌రి 14న రిలీజ్ చేయాల‌నుకుంటున్నారు అనే టాక్ వినిపించింది. లేటెస్ట్ న్యూస్ ఏంటంటే.. మ‌రోసారి వాయిదా ప‌డింది. ఫిబ్ర‌వ‌రి 14న కూడా రిలీజ్ ఉండ‌దు అని ప్ర‌చారం జ‌రుగుతోంది. ఎందుకంటే ఎలాంటి ప్ర‌మోష‌న్స్ స్టార్ట్ చేయ‌లేదు. దీంతో ప్ర‌చారంలో ఉన్న‌ది నిజ‌మేనేమో అనిపిస్తుంది. మ‌రి... ప్ర‌చారంలో ఉన్న వార్త‌లపై చిత్ర‌యూనిట్ స్పందిస్తుందేమో చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రేమ పెళ్లి.. వరకట్నం వేధింపులు... భర్త హాలులో నిద్ర.. టెక్కీ భార్య బెడ్‌రూమ్‌లో..?

ఆన్ లైన్ బెట్టింగులో మోసపోయా, అందుకే పింఛన్ డబ్బు పట్టుకెళ్తున్నా: సారీ కలెక్టర్ గారూ (video)

బంగారం స్మగ్లింగ్ కేసులో కన్నడ నటి రన్యా రావు అరెస్టు - 14 కేజీల బంగారం స్వాధీనం!

మార్చి 14, 2025న సంపూర్ణ చంద్రగ్రహణం.. సూర్యగ్రహణం రెండూ ఒకేరోజు..

17ఏళ్ల బాలికపై పెట్రోల్ పోసి నిప్పంటించిన మాజీ ప్రేమికుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఫ్లూ సమస్యను తరిమికొట్టండి: ఆరోగ్యంగా పనిచేయండి!

వేసవిలో చెరుకురసం ఎందుకు తాగాలో తెలుసా?

రక్త మూల కణ దానంపై అవగాహన కల్పించేందుకు చేతులు కలిపిన DKMS ఇండియా- IIT హైదరాబాద్

గింజలను ఎందుకు నానబెట్టి తినాలి?

ఎండుద్రాక్షను నీటిలో నానబెట్టి తింటే...

తర్వాతి కథనం
Show comments