సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కోసం.. ఫడ్జ్ దీనంగా ఎదురుచూపులు.. ఎవరు?

Webdunia
శనివారం, 8 ఆగస్టు 2020 (12:24 IST)
Sushanth singh rajput
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కోసం ఆయన పెంపుడు శునకం.. ఆయన కోసం దీనంగా ఎదురుచూస్తుందట. డోర్ వైపే తదేకంగా చూస్తూ అలానే కూర్చుండిపోతుందట. తనని ఎంతో ప్రేమగా, ఆప్యాయంగా చూసుకున్న యజమాని కనిపించకపోవడంతో ఫడ్జ్‌ (పెంపుడు కుక్క) బెంగ పెట్టుకుంది. 
 
సుశాంత్ ఆత్మహత్య తర్వాత కుటుంబ సభ్యులు ఫడ్జ్‌ని కూడా పాట్నా తీసుకెళ్ళగా, సుశాంత్ మేనకోడలు మల్లికా, ఫడ్జ్‌ ఎదురుచూపులకు సంబంధించిన ఓ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది. సుశాంత్ వస్తాడేమోనన్న ఆశతో డోర్‌వైపే చూస్తుందని కామెంట్ పెట్టింది. నల్ల లాబ్రడార్‌ కుక్క అయిన ఫడ్జ్.. సుశాంత్‌ మృతిని తట్టుకోలేక చనిపోయిందని పుకార్లు పుట్టించారు. అవన్నీ అసత్యాలు అని మల్లికా పోస్ట్‌తో తేలింది.
 
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం ఇప్పటికీ మిస్టరీగానే ఉంది. ఆయన ఎలా మరణించాడనే దానిపై అనేక అనుమానాలు తలెత్తుతుండగా, సీబీఐ ఈ కేసుని వీలైనంత త్వరగా చేధించాలని భావిస్తుంది. అయితే మంచి భవిష్యత్ ఉన్న సుశాంత్ ఇక తిరిగి రాడని తెలిసిన అభిమానులు, శ్రేయోభిలాషులు, సన్నిహితులు ఈ విషాదాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

స్నేహితులకు అప్పులు తీసిచ్చి.. వారు తిరిగి చెల్లించకపోవడంతో డాక్టర్ ఆత్మహత్య.. ఎక్కడ?

Cyclone montha: తుఫాను ప్రభావంతో భారీ వర్షాలు.. మంచిరేవుల గ్రామ రోడ్డు మూసివేత

వచ్చే విద్యా సంవత్సరం నుంచి పారశాఠల్లో అల్పాహార పథకం: భట్టి విక్రమార్క

మద్యం షాపులో జగడం.. మధ్యవర్తిగా వచ్చినోడు ఏం చేశాడంటే?

Cyclone montha: తెలంగాణలో భారీ వర్షాలు.. రాబోయే 24 గంటల్లో..?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments