సుశాంత్‌ చాట్స్‌, ఈ-మెయిల్స్‌ డేటా కావాలి.. అడిగింది ఎవరు?

Webdunia
గురువారం, 11 నవంబరు 2021 (10:20 IST)
బాలీవుడ్ నటుడు సుశాంత్ రాజ్ పుత్ కేసు నుంచి బాలీవుడ్ డ్రగ్స్ కేసుగా మారింది. చాలా మంది సెలబ్రిటీలను ఈ కేసులో విచారించారు. కొంతమందిని అరెస్ట్ చేసి విచారణ అనంతరం విడిచిపెట్టారు. సంవత్సరం పైగా కావొస్తున్నా ఈ కేసులో ఎలాంటి పురోగతి కనిపించలేదు. చాలా మంది ఈ కేసుని మర్చిపోయారు కూడా. సిబిఐ కూడా ఎన్ని విచారణలు చేసినా సుశాంత్ విషయంలో ఓ నిర్దారణకు రాలేదు.
 
మరోసారి సిబిఐ సుశాంత్ కేసులో విచారణ వేగవంతం చేయడానికి ట్రై చేస్తుంది. సుశాంత్ సింగ్‌ వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితానికి సంబంధించిన మరికొన్ని వివరాలు తెలిస్తే కేసులో మరిన్నికొత్త కోణాల్లో విచారణ చేయొచ్చు అని సిబిఐ అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో సుశాంత్ కేసు విషయంలో సీబీఐ అమెరికాను ఆశ్రయించింది. 
 
సిబిఐ మ్యూచ్‌వల్‌ లీగల్‌ అసిస్టెన్స్‌ ట్రీటీ  కింద డిలీట్‌ అయిన సుశాంత్‌ చాట్స్‌, ఈ-మెయిల్స్‌ డేటా కావాలని గూగుల్‌, ఫేస్‌బుక్‌లను కోరింది. కాలిఫోర్నియాలోని గూగుల్‌, ఫేస్‌బుక్‌ ప్రధానకార్యాలయానికి వెళ్లి సీబీఐ సుశాంత్ సోషల్ మీడియా డేటా కావాలని కోరింది. సుశాంత్‌ సింగ్‌ కేసులో సీబీఐ ఎలాంటి నిర్ధారణకు రాకపోవడంతో డిలీటైన చాట్‌, ఈ మెయిల్స్ కోరినట్లు సుశాంత్‌ ఫ్యామిలీ లాయర్‌ వికాస్‌ సింగ్‌ తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రాణం పోయినా అతడే నా భర్త... శవాన్ని పెళ్లాడిన కేసులో సరికొత్త ట్విస్ట్

భూగర్భంలో ఆగిపోయిన మెట్రో రైలు - సొరంగంలో నడిచి వెళ్లిన ప్రయాణికులు

వామ్మో, జనంలోకి తోడేలుకుక్క జాతి వస్తే ప్రమాదం (video)

బలహీనపడుతున్న దిత్వా తుఫాను.. అయినా ఆ జిల్లాలకు ఎల్లో అలెర్ట్

రాజకీయాల నుంచి రిటైర్ కానున్న ఒంగోలు టీడీపీ ఎంపీ మాగుంట.. కుమారుడికి పగ్గాలు..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

శీతాకాలంలో లవంగం దగ్గర పెట్టుకోండి, బాగా పనికొస్తుంది

winter tips, వెల్లుల్లిని ఇలా చేసి తింటే?

తర్వాతి కథనం
Show comments