Webdunia - Bharat's app for daily news and videos

Install App

డీజే టిల్లు సీక్వెల్.. హీరోయిన్.. అనుపమనా..? శ్రీలీలానా?

Webdunia
సోమవారం, 3 అక్టోబరు 2022 (13:17 IST)
డీజే టిల్లు సీక్వెల్ రాబోతుంది. సిద్దు జొన్నలగడ్డ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు అనే విషయమై క్లారిటీ రావాల్సి ఉంది. ఒక రోజు శ్రీలీలా హీరోయిన్ అంటూ వార్తలు వస్తుంటే మరో రోజు అనుపమ పరమేశ్వరన్‌ హీరోయిన్ అంటూ ప్రచారం జరుగుతోంది.
 
మొత్తానికి డీజే టిల్లు సీక్వెల్ విషయంలో ప్రేక్షకుల్లో ఉన్న ఆసక్తి తాజాగా షూటింగ్ ప్రారంభం అయిన తర్వాత మరింతగా పెరుగుతుంది. ఈ సమయంలో హీరోయిన్ ఎవరు అనే విషయమై చెప్పకుండానే చిత్ర యూనిట్ సభ్యులు షూటింగ్‌ని శరవేగంగా చేస్తున్నారు. 
 
ఇటీవలే మొదటి షెడ్యూల్ చిత్రీకరణ ప్రారంభమైంది అంటూ ఒక చిన్న పోస్టర్‌ని కూడా హీరో సిద్దు జొన్నలగడ్డ విడుదల చేయడం జరిగింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

karnataka heart attacks, 32 ఏళ్ల యోగా టీచర్ గుండెపోటుతో మృతి

మాజీ మంత్రి రోజా జైలుకెళ్లడం ఖాయం : శాఫ్ చైర్మన్ రవి నాయుడు

కళ్లు కనిపించట్లేదా.. చెత్తను ఎత్తుతున్న మహిళపై కారును పోనిచ్చాడు.. టైర్ల కింద? (video)

బంగ్లాదేశ్‌లో కుప్పకూలిపోయిన యుద్ధ విమానం - 19 మంది నిర్మాతలు

Vijayashanthi: గుడ్ మార్నింగ్‌లు వద్దు.. జై తెలంగాణ అని పలకరించుకోవాలి.. విజయశాంతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

తర్వాతి కథనం
Show comments